
వైసీపీ సీనియర్ నాయకులు జయరాం పూజారి మృతి వైసీపీ పార్టీకి తీరని లోటని కల్యాణదుర్గం శాసన సభ్యురాలు ఉష అన్నారు. గుండెపోటుతో మరణించిన జయరాం పార్థివ దేహానికి ఎమ్మెల్యే పూల మాలలు వేసి బుధవారం నివాళులర్పించారు. పూజారి మృతి పట్ల సంతాపం తెలిపారు. జయరాం కుటుంబ సభ్యులకు మనో ధైర్యం ఇచ్చారు. వైసీపీ తరఫున కుటుంబ సభ్యులకు అండగా అంటామని, అన్ని విధాల జయారం కుటుంబీకులను ఆదుకుంటామని ఎమ్మెల్యే ఉష హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉష మాట్లాడుతూ వైసీపీ పార్టీ బలోపేతం కోసం జయారం పూజారి ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు.
జయరాం నాయకత్వంలోనే వైఎస్ఆర్ పార్టీ జిల్లాలో, నియోజకవర్గంలో పట్టు సాధించగలిగిందని, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుందకు ఆయన కృషి చేశారని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు వైసీపీ పార్టీకి అతి ముఖ్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పారు. జయరాం గుండెపోటుతో మరణించడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఉషతో పాటు స్థానిక వైసీపీ నాయకులు జయరాం మృతదేహానికి నివాళులర్పించారు. జయరాం అంత్యక్రియలను బుధవారం నిర్వహించనున్నారు.
SL vs NZ T20 World Cup 2026 ICC T20 ప్రపంచ కప్ 2026 ICC T20 World…
Dhurandhar Telugu : టాలీవుడ్లో Tollywood ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు కూడా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.…
AP Politics : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇప్పుడు శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ వ్యవహారం పెను…
Boduppal Circle : మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్లో రోడ్ల దుస్థితిపై వచ్చిన ఫిర్యాదులకు అధికారులు తక్షణమే…
Tirumala Tirupati Laddu : కలియుగ వైకుంఠం తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. సాధారణంగా…
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ముఖ్యమంత్రి చంద్రబాబు తాజా రాజకీయ పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.…
Allu Sneha Reddy : అల్లు వారింట్లో పెళ్లి సందడి మొదలైంది. మెగా హీరో అల్లు శిరీష్ తన ప్రియురాలు…
Modi : తమిళనాడు Tamil Nadu దివంగత సిఎం, అన్నాడిఎంకే వ్యవస్థాపకురాలు జయలలితపై ప్రధాని నరేంద్ర మోడీ Modi ప్రసంశల…
PM Kisan : కేంద్ర ప్రభుత్వం త్వరలో పీఎం కిసాన్ నిధులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది. వివరాల…
Hyderabad: తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు తన తదుపరి లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్…
YSRCP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి. మొన్నటి…
Pension : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పింఛన్ లబ్ధిదారులకు సంతోషకరమైన వార్త తెలియజేసింది. మార్చి 1, 2026 ఆదివారం…
This website uses cookies.