
వైసీపీ సీనియర్ నాయకులు జయరాం పూజారి మృతి వైసీపీ పార్టీకి తీరని లోటని కల్యాణదుర్గం శాసన సభ్యురాలు ఉష అన్నారు. గుండెపోటుతో మరణించిన జయరాం పార్థివ దేహానికి ఎమ్మెల్యే పూల మాలలు వేసి బుధవారం నివాళులర్పించారు. పూజారి మృతి పట్ల సంతాపం తెలిపారు. జయరాం కుటుంబ సభ్యులకు మనో ధైర్యం ఇచ్చారు. వైసీపీ తరఫున కుటుంబ సభ్యులకు అండగా అంటామని, అన్ని విధాల జయారం కుటుంబీకులను ఆదుకుంటామని ఎమ్మెల్యే ఉష హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉష మాట్లాడుతూ వైసీపీ పార్టీ బలోపేతం కోసం జయారం పూజారి ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు.
జయరాం నాయకత్వంలోనే వైఎస్ఆర్ పార్టీ జిల్లాలో, నియోజకవర్గంలో పట్టు సాధించగలిగిందని, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుందకు ఆయన కృషి చేశారని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు వైసీపీ పార్టీకి అతి ముఖ్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పారు. జయరాం గుండెపోటుతో మరణించడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఉషతో పాటు స్థానిక వైసీపీ నాయకులు జయరాం మృతదేహానికి నివాళులర్పించారు. జయరాం అంత్యక్రియలను బుధవారం నిర్వహించనున్నారు.
Business : ప్రపంచంలో ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నప్పటికీ కొంతమంది ఎంచుకునే మార్గాలు సాధారణ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ వినియోగించే WhatsApp ఇప్పుడు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటివరకు పూర్తిగా…
Gold : ఇటీవలి కాలంలో డిజిటల్ గోల్డ్కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. స్మార్ట్ఫోన్ యాప్స్ అందుబాటులోకి రావడంతో బంగారాన్ని కొనుగోలు…
Mangoes : వేసవి కాలం అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. సహజంగా తీపి రుచితో ఆకట్టుకునే ఈ…
Tea : ఉదయం నిద్రలేవగానే వేడి వేడి టీ కప్పు లేకపోతే చాలా మందికి రోజు మొదలవదనే చెప్పాలి. టీ…
Millet Breakfast : ఉదయం లేవగానే కొందరికి అలసట, నీరసం అనిపించడం సాధారణ విషయం. రాత్రి నిద్ర బాగా పడినా…
BPCL : ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి శుభవార్త అందింది. ప్రముఖ పబ్లిక్…
Aadhaar Card : భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ…
PM Modi : ఎన్నికల రాజకీయాల్లో అనుభవం కలిగిన ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన ప్రత్యేక శైలిని ప్రదర్శించారు.…
Samantha : అక్కినేని వారసుడు నాగచైతన్య, అగ్రనటి సమంత రూత్ ప్రభు ప్రేమకథ టాలీవుడ్లో ఒకప్పుడు హాట్ టాపిక్గా నిలిచింది.…
Airtel : టెలికాం రంగంలో మరోసారి ధరల పెంపు చర్చకు దారి తీసింది. ప్రముఖ టెలికాం సంస్థ Airtel తన…
CM Chandrababu : తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని పలు కీలక…
This website uses cookies.