Mahesh Babu : మహేష్ బాబు, హీరోయిన్ మధ్య ఎఫైర్ .. నిజామా..?
Mahesh Babu : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ చాలా సాధారణమైన విషయమే. ముఖ్యంగా బాలీవుడ్లో వీటిని తరచుగా చూస్తుంటాం. టాలీవుడ్లోనూ ఇలాంటి వార్తలు అప్పుడప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రముఖ నిర్మాత గీతా కృష్ణ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. మహేష్ బాబు, హీరోయిన్ త్రిష మధ్య ఎఫైర్ నడిచిందని ఆయన చెప్పడం వివాదాస్పదమైంది. మహేష్ బాబు త్రిష కోసం ముంబై వెళ్లేవారని, ఆయన భార్య నమ్రత ఈ విషయాన్ని గమనించి దీనిని బయటకు రాకుండా సెటిల్ చేసిందని చెప్పుకొచ్చారు.
Mahesh Babu : మహేష్ బాబు, హీరోయిన్ మధ్య ఎఫైర్ .. నిజామా..?
మహేష్ బాబు, త్రిష కాంబినేషన్లో రెండు సినిమాలు తెరకెక్కాయి. 2005లో వచ్చిన ‘అతడు’ సూపర్ హిట్ కాగా, 2006లో వచ్చిన ‘సైనికుడు’ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. వీరి జోడీ ప్రేక్షకులకు బాగా నచ్చినప్పటికీ, ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. ఈ నేపథ్యంలో మహేష్-త్రిష మధ్య ఎఫైర్ నడిచిందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీటిపై మహేష్ బాబు లేదా త్రిష ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
మహేష్ బాబు ఫ్యామిలీకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అందరికీ తెలిసిందే. సినిమా షూటింగ్లకు గ్యాప్ దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో గడిపేందుకు ఆయన ప్రాధాన్యత ఇస్తుంటారు. మహేష్ కాంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ అని పలువురు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో నిర్మాత గీతా కృష్ణ చేసిన వ్యాఖ్యలు మహేష్ అభిమానుల్లో ఆగ్రహాన్ని రేపాయి. మహేష్ గురించి అసత్య ప్రచారం చేయడం తగదని, కేవలం ప్రచారం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధించేదని నెటిజన్లు అంటున్నారు. ఇలాంటి వార్తలు నిజమేనా, లేక కేవలం రూమర్సేనా అనేది మహేష్ బాబు లేదా త్రిష స్పందించిన తర్వాతే స్పష్టత వస్తుంది.
Vangalapudi Anitha : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత…
Warangal Congress : కాంగ్రెస్ పార్టీకి కొండా దంపతులు కావాలో లేక తాము కావాలో తేల్చి చెప్పాలని ఉమ్మడి వరంగల్…
RK Roja : ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్లా డైలాగులు చెప్పాడని, ఇప్పుడు మాత్రం రబ్బర్ లా…
Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యా రంగం పట్ల…
Wife : జోగుళాంబ గద్వాల జిల్లాలో నవ వరుడి హత్య ఘటన తెలంగాణలో సంచనలం సృష్టిస్తోంది. మృతుడి భార్య ఐశ్వర్య,…
Ration Cards : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పథకం అమలులో మరింత కట్టుదిట్టమైన చర్యలుచేపడుతుంది. ఇటీవల పౌరసరఫరాల శాఖ…
Guntur Sp : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో.. సింగయ్య అనే వ్యక్తి…
Today Gold Price : బంగారం ధరలు దిగొస్తున్నాయి. ఈరోజు జూన్ 23న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర…
This website uses cookies.