జిల్లాలోని హాలియాలో ప్రభుత్వం నిర్మించిన మహాత్మ జ్యోతి పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల గురుకుల పాఠశాలను నాగార్జున సాగర్ శాసన సభ్యుడు నోముల భగత్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భగత్ మాట్లాడుతూ గురుకులాల్లో నాణ్యమైన విద్య అందుతున్నదని తెలిపారు. కొవిడ్ నేపథ్యంలో విద్యార్థులు కరోనా నిబంధనలు పాటిస్తూ పాఠశాలలకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గురుకుల అధ్యాపకులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు లింగారెడ్డి, శంకరయ్య, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఇకపోతే రాష్ట్రంలో ఇటీవల పాఠశాలలు ప్రారంభమైన సంగతి అందరికీ విదితమే. అయితే, గురుకులాలు ఇంకా ప్రారంభం కాలేదు.
కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో వాటిని ఇంకా ప్రారంభించలేదు. ఈ క్రమంలోనే థర్డ్ వేవ్ ముప్పు పొంచిన నేపథ్యంలో ప్రతీ ఒక్కరు మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కొవిడ్ నియంత్రణకు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కరోనా నిబంధనలు పాటించడం చాలా ముఖ్యమని తెలిపారు.
Prakash Raj : తిరుమల లడ్డూ వివాదంపై దేశం మొత్తం సంచలనం కాగా దాని పై రాజాకీయ నేతలను ట్యాగ్…
Ysrcp : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. ఇన్నాళ్లు వైసీపీలో ఉన్న నేతలు మెల్లమెల్లగా…
Jani Master : టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం కొద్ది రోజులుగా టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. నేరాన్ని జానీ…
Saturday : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హిందూమతంలో శనివారం శనీశ్వరుడికి అంకితం చేయబడింది. ఇక ఈ రోజున కర్మ ప్రదాత…
Koratala Siva : మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత పలు సినిమాలు చేయగా,అందులో విజయం సాధించినవి చాలా తక్కువే అని…
Tirupati Laddu : తిరుమల లడ్డూకి వినియోగించేది జంతువుల కొవ్వా? ఆవు నెయ్యా? ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యల తర్వాత…
Bigg Boss Telugu 8 : ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ సీజన్ 8 జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్నో…
Sleep : మనిషిని ఆరోగ్యంగా ఉంచటంలో లివర్ కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే లివర్…
This website uses cookies.