
SBI ఖాతాదారులకు బంపర్ ఆఫర్...3లక్షల స్కీమ్ కు అధికారిక ప్రకటన...!
SBI : తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక ప్రకటనలతో తమ ఖాతాదారులకు ప్రయోజనం చేకూర్చే దిశగా కొత్త పథకాలను ఆవిష్కరిస్తుంది. కొత్త స్కీమ్లను ప్రవేశపెట్టి దిశగా పరిశ్రమ ధోరణికి అనుగుణంగా బ్యాంక్ మేనేజ్మెంట్ వారి కస్టమర్ల సంక్షేమం కోసం చురుకైన చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. అయితే కస్టమర్ల ప్రయోజనాలకు మొదటి స్థానం ఇవ్వడం అనేది బ్యాంకు యొక్క ముఖ్య ప్రాధాన్యత.ఈ క్రమంలోనే బ్యాంకు వారి ఖాతాదారుల ఆర్థిక శ్రేయస్సును మెరుగుపరచడానికి నిరంతరం ఏదో ఒక విధంగా పథకాలను ప్రవేశ పెడుతూనే ఉంటుంది.ఈ క్రమంలోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త పథకాన్ని తీసుకువచ్చింది.
భారతదేశంలో అతిపెద్ద నెట్వర్క్ కలిగి ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకు SBI తమ వినియోగదారులకు గణనీయమైన ప్రయోజనాలను చేకూర్చే కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది. అయితే సాధారణంగా మార్చి నెలలో చాలా బ్యాంకులకు ఆర్థిక కాలం అనేది ముగుస్తుంది. ఇక ఈ సమయంలో లావాదేవీలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. బ్యాంకు యొక్క కొత్త చర్యలు ఏప్రిల్ తర్వాత అమలు చేయబడతాయి. ఈ క్రమంలోనే బ్యాంకులో వారికి అనుగుణంగా వారి పరిపాలన విధానాలను సిద్ధం చేసుకుని వస్తాయి. ఈ నేపథ్యంలోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమృత కళాష్ మరియు సీనియర్ సిటిజనుల కోసం ఫిక్స్డ్ డిపాజిట్ అలాగే తక్కువ వడ్డీ కి గృహ రుణం పథకాలను ప్రవేశ పెట్టడంం జరిగింది. ఇక ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి బ్యాంకు ఇటీవల చివరి తేదీని కూడా పొడిగించడం జరిగింది.అనేక రకాల పథకాల కోసం దరఖాస్తు గడువును పొడిగిస్తూ ఎస్బిఐ తాజాగా ప్రకటన విడుదల చేసింది. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఆర్థిక పెట్టుబడి పథకం ద్వారా 7.10% వడ్డీ రేటును అందిస్తుంది. అయితే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 31 వరకు చివరి తేదీని పొడుగించడం జరిగింది. కావున పెట్టుబడిదారులు గడువు ముగిసేలోపు నిధులను ఉపసంహరించుకోవచ్చు. కానీ పెట్టుబడి మొత్తంలో 0.5 సున్న శాతం జరిమానా విధించబడనున్నట్లు సమాచారం.
ఖాతాదారుల గృహ నిర్మాణాన్ని ప్రోత్సహించేందుకు SBI తక్కువ వడ్డీరేట్లలో గృహ రుణాలను అందించడం జరుగుతుంది. అయితే ఈ రుణాల కోసం దరఖాస్తు చేసుకునే గడువును తాజాగా మార్చి 31 వరకు పొడిగించడం జరిగింది. అయితే ఇక్కడ సిబిల్ స్కోర్ 750 నుండి 800 మధ్య ఉన్న వ్యక్తులు 8.60 శాతం వడ్డీతో రుణాలను పొందవచ్చు. 750 కంటే తక్కువ సిబిల్ స్కోర్ కలిగి ఉన్నవారు ఎక్కువ వడ్డీ రేటు విధించబడుతుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ సిటిజెన్ సేవింగ్ స్కీమ్ కు మద్దతు ఇస్తూ 7.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. అంటే పెట్టుబడిదారులు 5 నుండి 10 సంవత్సరాల వరకు సీనియర్ సిటిజన్ స్కీమ్ ఎంచుకోవచ్చు. ఇక ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి అనుకునే వారికి చివరి తేదీ మార్చి 31 వరకు పొడిగించడం జరిగింది.
Chicken Mutton : మధుమేహం (Diabetes) ఉన్నవారు తమ దైనందిన ఆహారం విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. రక్తంలో చక్కెర…
Hibiscus Flower : సాధారణంగా మన ఇంటి పెరట్లో రంగురంగుల మందార పువ్వులు కనిపిస్తుంటాయి. అయితే చాలా మంది వీటిని…
Tea : భారతదేశంలో టీ అనేది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్. ఉదయాన్నే నిద్రలేవగానే…
Crimes : ప్రస్తుత సమాజంలో మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోతోంది. కోపం, పగ, అనుమానం వంటి కారణాలతో సన్నిహితులనే…
TVK Vijay : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. తమిళగ…
IPL 2026 Playoffs : ఐపీఎల్ 2026 సీజన్ ప్రస్తుతం అత్యంత రసవత్తర దశకు చేరుకుంది. మొత్తం 48 లీగ్…
Vijay TVK : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. దళపతి…
Night Heat Stroke : సాధారణంగా వడదెబ్బ అనగానే మనందరికీ మండుటెండలు, మధ్యాహ్నపు వేడి గాలులు మాత్రమే గుర్తొస్తాయి. పగటిపూట…
Prasar Bharati Recruitment 2026 : భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ప్రముఖ పబ్లిక్…
భానుడు భగభగమంటున్నాడు. రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతుండటంతో పిల్లలు, పెద్దలు, ముసలివారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తీవ్ర…
AP Housing Scheme 2026 : సొంతంగా ఒక ఇల్లు నిర్మించుకోవాలనేది ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబం యొక్క దశాబ్దాల…
Husband Wife : నేటి సమాజంలో మనుషుల ప్రాణాలకు విలువే లేకుండా పోతోంది. చిన్నపాటి మనస్పర్థలు, అనవసరపు అనుమానాలు నిండు…
This website uses cookies.