
7th Pay Commission
7th Pay Commission : ప్రభుత్వం కీలక ప్రకటనతో ఉద్యోగులకు శుభవార్త అందించింది. దీంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే అసలు ప్రభుత్వమే ఎటువంటి ప్రకటన చేసింది. ఎటువంటి నిర్ణయం తీసుకుంది. ఎవరికి ప్రయోజనం ఉంది. వంటి వివరాలను ఇప్పుడు మనం చూద్దాం… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. 3.64 శాతం చొప్పున రెండు డిఏ ల రిలీజ్ చేస్తూ ఉత్తీర్ణత ఇచ్చారు. దీంతో ఉద్యోగులకు ఊరట కలిగిందని చెప్పాలి. ఏప్రిల్ నెల సాలరీ తో కూడిన డిఏ తో పాటు జూలై నెల శాలరీ తో కూడిన మరొక ఉద్యోగులకు ఇవ్వనుంది.
దీంతో మొత్తం డి ఏ 33.67% చేరుతుంది. దాని వలన ఉద్యోగుల చేతికి గతంలో కన్నా అధిక మొత్తం చేతికి వస్తుందని చెప్తున్నారు.. అలాగే ఇంకోవైపు అంగన్వాడి వర్కర్లు హెల్పర్లకి సీఎం జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తమ డిమాండ్ల సౌకర్యం కోసం డిసెంబర్ 12 నుంచి జనవరి 22 వరకు అంగన్వాడీలు చేసిన సమ్మె కాలానికి జీతం చెల్లింపులకు కీలకపాటని ప్రకటన ఇచ్చారు.. మానవతా దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్కారు వెల్లడించింది. దాని వలన అంగన్వాడీలు కూడా ఊరట కలిగిందని తెలుస్తోంది. సమ్మె కాలానికి కూడా శాలరీ లభిస్తుందని చెప్పవచ్చు.
దానివలన చాలామందికి ప్రయోజనం కలుగుతుందని తెలుస్తోంది.. ఇక అలాగే ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవలనే ఉద్యోగులకు బంపర్ శుభవార్త అందిన విషయం తెలిసింది. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డి ఎ ఫోర్ శాతం మేర పైకి చేరింది. ఇది చాలా సానుకూల అంశం అని తెలుస్తోంది.. డిఏ పెంపు వల్ల కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 50/ శాతానికి పెంచింది. జనవరి నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ వెల్లడించారు. ఉద్యోగుల వేతనాలు పై పైకి చేరుతాయని ఆయన తెలిపారు.. ఇక ఈ శుభవార్తతో ఉద్యోగులకు ఊరట కలిగిందని చెప్పుకోవచ్చు..
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.