7th Pay Commission
7th Pay Commission : ప్రభుత్వం కీలక ప్రకటనతో ఉద్యోగులకు శుభవార్త అందించింది. దీంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే అసలు ప్రభుత్వమే ఎటువంటి ప్రకటన చేసింది. ఎటువంటి నిర్ణయం తీసుకుంది. ఎవరికి ప్రయోజనం ఉంది. వంటి వివరాలను ఇప్పుడు మనం చూద్దాం… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. 3.64 శాతం చొప్పున రెండు డిఏ ల రిలీజ్ చేస్తూ ఉత్తీర్ణత ఇచ్చారు. దీంతో ఉద్యోగులకు ఊరట కలిగిందని చెప్పాలి. ఏప్రిల్ నెల సాలరీ తో కూడిన డిఏ తో పాటు జూలై నెల శాలరీ తో కూడిన మరొక ఉద్యోగులకు ఇవ్వనుంది.
దీంతో మొత్తం డి ఏ 33.67% చేరుతుంది. దాని వలన ఉద్యోగుల చేతికి గతంలో కన్నా అధిక మొత్తం చేతికి వస్తుందని చెప్తున్నారు.. అలాగే ఇంకోవైపు అంగన్వాడి వర్కర్లు హెల్పర్లకి సీఎం జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తమ డిమాండ్ల సౌకర్యం కోసం డిసెంబర్ 12 నుంచి జనవరి 22 వరకు అంగన్వాడీలు చేసిన సమ్మె కాలానికి జీతం చెల్లింపులకు కీలకపాటని ప్రకటన ఇచ్చారు.. మానవతా దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్కారు వెల్లడించింది. దాని వలన అంగన్వాడీలు కూడా ఊరట కలిగిందని తెలుస్తోంది. సమ్మె కాలానికి కూడా శాలరీ లభిస్తుందని చెప్పవచ్చు.
దానివలన చాలామందికి ప్రయోజనం కలుగుతుందని తెలుస్తోంది.. ఇక అలాగే ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవలనే ఉద్యోగులకు బంపర్ శుభవార్త అందిన విషయం తెలిసింది. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డి ఎ ఫోర్ శాతం మేర పైకి చేరింది. ఇది చాలా సానుకూల అంశం అని తెలుస్తోంది.. డిఏ పెంపు వల్ల కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 50/ శాతానికి పెంచింది. జనవరి నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ వెల్లడించారు. ఉద్యోగుల వేతనాలు పై పైకి చేరుతాయని ఆయన తెలిపారు.. ఇక ఈ శుభవార్తతో ఉద్యోగులకు ఊరట కలిగిందని చెప్పుకోవచ్చు..
తనకు పదవి కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) స్పష్టం చేశారు.…
ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(Police Recruitment Board)లో 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు నేటితో…
Laptop | వైఫై పాస్వర్డ్ను మర్చిపోవడం సాధారణంగా జరిగేదే. పాస్వర్డ్ మరిచిపోయినప్పుడు ఎలా తెలుసుకోవాలో ఐడియా లేకపోతే కొంచెం ఇబ్బంది…
SIIMA | 'సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2025' (సైమా 2025) ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా రెండు రోజుల…
ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డుగా బీసీసీఐకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఐపీఎల్తో బీసీసీఐ బాగానే దండుకుంది. ప్రస్తుతం బీసీసీఐ ఖాతాలో…
Ponguleti srinivas reddy | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు పథకంపై కీలక అభివృద్ధి చోటుచేసుకుంది.…
Bigg Boss 9 | ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంచ్కు సమయం…
Coconut| ఖాళీ కడుపుతో కొబ్బరి తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరిలో…
This website uses cookies.