Indian Railways : గుడ్ న్యూస్... రైల్లో కూడా టికెట్ లేకుండా ప్రయాణించవచ్చు...!
Indian Railways : ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులను వారి గమ్యస్థానానికి చేరుస్తోంది ఇండియన్ రైల్వేస్.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వరకు చవకైన ప్రయాణాన్ని ప్రజలకు అందిస్తూ రైల్వే శాఖ ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద ప్రభుత్వ సంస్థగా గుర్తింపు పొందిన సంగతి అందరికీ తెలిసిందే.. ఎప్పటికప్పుడు సరికొత్త సేవలతో అందిస్తూ ప్రయాణికులకు పెద్దపీట వేస్తూ దూసుకుపోతోంది. ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. కొందరు అకస్మాత్తుగా రిజర్వేషన్ టికెట్ దొరకపోవచ్చు.. అయినా ఏం పర్వాలేదు. రిజర్వేషన్ టికెట్ లేకుండా ప్యాసింజర్స్ వారి గమ్యస్థానానికి ఇలా ప్రయాణించవచ్చు.. ప్యాసింజర్ తన దగ్గర టికెట్ లేదని కంగారు పడవలసిన అవసరం లేదు.
అటువంటి పరిస్థితుల్లో సదరు ప్రయాణికులు ప్లాట్ ఫామ్ టికెట్ తో రైల్లో ప్రయాణించవచ్చు.. అయితే మీరు వెంటనే టికెట్ కలెక్టర్ ని సంప్రదించాల్సి ఉంటుంది. మీ గమ్యస్థానానికి అతనికి చెప్పి అందుకు తగ్గ డబ్బును చెల్లించాల్సి ఉంటుంది. ఈ రకంగా టికెట్ను తీసుకొని ప్రశాంతంగా ప్రయాణించవచ్చు.. రిజర్వేషన్ లేకుండా ప్లాట్ ప్లాట్ ఫామ్ టికెట్ ప్యాసింజర్ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. రైల్లో రద్దీ కారణంగా ఒక బెర్తు మాత్రమే కాదు.. సీటు కూడా ఖాళీ లేని సందర్భాలు బోలెడు ఉంటాయి. అటువంటి సమయంలో టిటి రిజర్వ్ సీటు ఇవ్వలేకపోవచ్చు.. కానీ ప్యాసింజర్ ప్రయాణాన్ని మాత్రం ఆపలేరు.
అటువంటి సమయంలో మీరు నిబంధనలు ప్రకారం రిజర్వ్ బోగీలో ప్రయాణించాలనుకుంటే మీరు ముందుగా టికెట్లు కొనకపోతే అప్పుడు 250 రూపాయలు అపరాధ రుసుముతో పాటు ప్రయాణానికి సంబంధించిన మొత్తం చార్జిని చెల్లించాలి. ఆపై టీటీ నుంచి సంబంధిత టికెట్ను తీసుకోవాలి… అప్పుడు మీకు ఖాళీ లేదా సీట్లను చూపిస్తారు.. ఈ విధంగా మీరు చేతిలో టికెట్ లేకపోయినా ఇకనుంచి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ఈ విధంగా మీరు టికెట్ లేకుండా కూడా ప్రయాణించవచ్చు..
Gupt Navratri : ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని పూజించేందుకు, నాలుగు రకాల నవరాత్రులు వస్తాయి. నవరాత్రులు అనగానే గుర్తుకు…
Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర…
High Court : గుజరాత్ హైకోర్టులో తాజాగా చోటుచేసుకున్న ఒక సంఘటన తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఈనెల 20న హైకోర్టు…
Turmerick Milk : శా కాలం ప్రారంభమైందంటే ఇక వ్యాధులు కూడా ప్రారంభమైతాయి. కాలంలో వచ్చే వ్యాధులన్నీ కూడా అంటూ…
AP : తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, కేంద్రం తాజాగా జనగణనతో పాటు కులగణనకు గ్రీన్…
YS Jagan : పల్నాడు జిల్లాలో జరిగిన సింగయ్య మృతి కేసు రాజకీయంగా, న్యాయపరంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. మాజీ…
Mother : సమాజంలో మానవీయత, తల్లిదండ్రుల పట్ల గౌరవం క్రమంగా తగ్గిపోతున్నాయన్న దానికి ఇదొక ఉదాహరణ. ఎంతో కష్టపడి, కన్న…
Samantha Sreeleela : అల్లు అర్జున్ నటించిన పుష్ప ఫ్రాంచైజీలో ఐటెం సాంగ్స్తో మెప్పించిన అందాల ముద్దుగుమ్మలు ఒకే ఫ్రేములో…
This website uses cookies.