Madhya Pradesh – Rajastha : తెలంగాణ ఎన్నికల ఫలితాలతో పాటు.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మిజోరాం రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు లెక్కించిన ఫలితాల ప్రకారం ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ 44 స్థానాల్లో లీడ్ లో ఉండగా, బీజేపీ 45 స్థానాల్లో, ఇతరులు ఒక స్థానంలో లీడ్ లో ఉన్నారు.
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ 78 స్థానాలు, బీజేపీ 149 స్థానాలు, ఇతరలు 3 స్థానాల్లో లీడ్ లో ఉన్నారు. రాజస్థాన్ లో 75 స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ 113 స్థానాల్లో, ఇతరులు 11 స్థానాల్లో లీడ్ లో ఉన్నారు.ఇక.. తెలంగాణలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉంది. అధికార బీఆర్ఎస్ పార్టీ ఓటమిని చవిచూస్తోంది.
కాంగ్రెస్ ఇప్పటి వరకు 64 స్థానాల్లో లీడ్ లో ఉండగా, బీఆర్ఎస్ 41 స్థానాలు, బీజేపీ 10 స్థానాలు, ఎంఐఎం 3 స్థానాల్లో లీడ్ లో ఉన్నాయి. ఛత్తీస్ గడ్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తానికి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ వైపే ఎక్కువగా గాలి వీస్తోందని చెప్పుకోవాలి.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.