దేశవ్యాప్తంగా రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. రైతులకు ప్రయోజనాలు చేకూర్చే రీతిలో ప్రోత్సాహం కల్పించే విధంగా పలు పథకాలు అమలు చేస్తూ వుంది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి యోజన పథకం కింద ప్రతి ఏడాది ₹6000 రూపాయలు అందించనుంది.ఈ డబ్బులను మూడు విడుతలలో ₹2000 చొప్పున పెట్టుబడి సాయం కింద ఇస్తున్నారు.
ఈ క్రమంలో రైతులకు ఇస్తున్న పీఎం కిసాన్ సమాన్ నిధి 13వ విడత నిధులు త్వరలో విడుదల కానున్నాయి. అయితే ఎవరైతే ఈ కేవైసీ కంప్లీట్ చేస్తారో వారి అకౌంట్ లో డబ్బులు పడనున్నాయి. అయితే eKYC పూర్తి చేయడానికి ఈ రోజే లాస్ట్ డేట్. eKYC పూర్తి చేయని వారు బయోమెట్రిక్ ఆధారిత eKYC పూర్తి చేయాల్సి ఉంటుంది.
అంతేకాదు ఆధార్ తో బ్యాంక్ అకౌంట్ లింక్ అయిన వారికి 13వ విడత ₹2000 రూపాయల చొప్పున సాయం అందించనుంది కేంద్రం. గతంలోనే హోలీకి ముందు రైతుల ఖాతాలో డబ్బులు చెల్లించనున్నట్లు వాళ్ళని సంతోషపెట్టనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. అయితే ఈకేవైసీ చేయని వారి ఖాతాలకు డబ్బులు బదిలీ చేయట్లేదని పేర్కొనడం జరిగింది. దీంతో ఈకేవైసీ… పూర్తి చేయటానికి ఈ రోజే ఆఖరి తేదీ కావటంతో రైతులు త్వరగా పూర్తిచేయాలని కేంద్రం కోరుతూ ఉంది.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.