
why-rbi-banned-2000-rupees-notes
RBI bans 2000 Notes : మీకు గుర్తుందా? అది 2016వ సంవత్సరం. ఒక రోజు రాత్రి సడెన్ గా అన్ని టీవీల్లో ప్రధాని మోదీ ప్రత్యక్షమయ్యారు. ఈరోజు రాత్రి నుంచి రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ఆ నోట్లు ఇక చెల్లవని ఆ నోట్లు ఉన్నవాళ్లు వెంటనే బ్యాంకులకు వెళ్లి మార్చుకోవాలని చెప్పారు. దీంతో ప్రజలంతా బ్యాంకుల ముందు క్యూ కట్టారు. వాటిని రద్దు చేసి వాటి స్థానంలో కొత్త రూ.500, రూ.100 నోట్లను తీసుకొచ్చారు. ఇదివరకు ఎప్పుడూ చెలామణిలో లేని రూ.2000 నోట్లను కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.
ఇప్పుడు ఆ రెండు వేల రూపాయల నోట్లను కూడా రద్దు చేస్తున్నట్టు కేంద్రం తాజాగా ప్రకటించింది. వెంటనే అన్ని బ్యాంకులు రూ.2 వేల నోట్లను వినియోగదారులకు ఇవ్వకుండా నిలిపివేయాలని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. అసలు ఇంత సడెన్ గా ఆర్బీఐ రెండు వేల రూపాయల నోట్లను ఎందుకు బ్యాన్ చేసింది.. అంటే రెండు వేల నోటు అనేది చాలా పెద్దది. ప్రస్తుతం నల్లధనం అనేది ఎక్కువగా ఈ నోట్ల రూపంలోనే ఉంది. వాటి నకిలీ నోట్లు కూడా చలామణిలో ఉన్నట్టు ఆర్బీఐకి తెలిసింది.ఎవరైనా నల్లధనాన్ని దాయాలనుకుంటే రూ.2 వేల నోట్లనే దాస్తున్నారు. అవి ఎక్కువ కట్టలు అవసరం ఉండదు. తక్కువ నోట్లు.. ఎక్కువ మొత్తంలో దాయొచ్చు.
why-rbi-banned-2000-rupees-notes
అలాగే.. రూ.2 వేల నకిలీ నోట్లు కూడా మార్కెట్ లోకి వస్తున్నాయి. అవి ఎక్కువ సంఖ్యలో వస్తే అది దేశ ఆర్థిక వ్యవస్థకే తీవ్ర ముప్పు కలిగిస్తుంది. నిజానికి.. 2019 సంవత్సరంలోనే రూ.2 వేల నోట్ల ముద్రణను ఆర్బీఐ ఆపేసింది. దేశంలో ఇప్పుడు రూ.3.52 లక్షల కోట్ల వాల్యూ ఉన్న రూ.2 వేల నోట్లు చలామణిలో ఉన్నాయి. ఇది ఎన్నికల కాలం కావడం, త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీలు విచ్చలవిడిగా రూ.2 వేల నోట్లను ప్రజలకు ఎరగా చూపిస్తూ ఖర్చు చేస్తున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అందుకే.. కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి.. ఈ నిర్ణయం దేశంలో ఎంత మేరకు మార్పు తీసుకొస్తుందో?
Ramantapur Pedda Cheruvu : ఉప్పల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. ముఖ్యంగా రామంతాపూర్ పెద్ద చెరువు సుందరీకరణ,…
Amla Juice Vs Chia Seeds : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో సహజ సిద్ధ పానీయాల వినియోగం…
Rajat Patidar : ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శనతో ఫైనల్కు చేరుకుంది. కీలక మ్యాచ్లో…
Dry Bottle Gourd : ప్రస్తుతం ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. చాలామంది చల్లటి నీటి కోసం ఫ్రిజ్లపై ఆధారపడుతుంటే,…
Shubman Gill : ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్కు భారీ షాక్ తగిలింది. కీలక పోరులో రాయల్…
Uppal Bhagayath : ఉప్పల్ బాగాయత్ ప్రాంత అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్…
Brinjal : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రోహిణి కార్తె ప్రారంభమవడంతో ఎండల తీవ్రత మరింత పెరిగింది. తెలుగు పంచాంగం ప్రకారం…
KTR : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల వాతావరణం దగ్గరపడుతున్న…
High Temperatures : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో ప్రజలు…
Gas and Acidity : ప్రస్తుతం చాలా మంది ఉదయం లేవగానే కడుపులో మంట, గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం వంటి…
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
This website uses cookies.