
nellore : నెల్లూరు : కరోనా పట్టణాలనే కాదు… గ్రామాల్లో కూడా అదుపులోకి రావడం లేదు. గామాల్లో కూడా అధికంగా కరోనా కేసులు నమోదు అవుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. మొన్న కావలి, పొదలకూరు, ప్రస్తుతం రాపూరులో పాక్షికంగా లాక్డౌన్ విధించారు. అయినా రోజుకు 200 పాజిటివ్ కేసులు నమోదైనా ప్రజలు ఎథేచ్చగా రోడ్లపైకి వస్తున్నారు. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ సడలింపులు, కరోనా నిబందనలు గాలికి వదిలేస్తున్నారు.
జిల్లాలో గత కొన్నిరోజులుగా రోజుకు 160 నుంచి 260 పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గత నెల 19 నుంచి ఈ నెల 1 వతేదీ వరకు కేవలం 3032 కేసులు జిల్లా వ్యాప్తంగా నమోదయ్యాయి. కొవ్వూరు మండలంలో అత్యధికంగా 87 కేసులు నమోదు అవ్వగా వడవలూరు మండలంలో 75 కేసులు నమోదు అయ్యాయి. వీటితో పాటు ఆత్మకూరు రూరల్ గ్రామాలు, ముత్తుకూరు, కావలి రూరల్లో పాటు మరికొన్ని మండలాల్లో కరోనా వైరస్ ఆందోళన కలిగిస్తుంది.
కరోనా సెకండ్ వేవ్ కొద్దిగా తగ్గుమఖం పట్టడంతో ప్రజలు విచ్చలవిడిగా బయటికి వస్తున్నారు. ఇప్పటికే మొదటి, సెకండ్ వేవ్ల ద్వారా చాలా నష్టపోయాం. ఇప్పుడు వైరస్ను అశ్రద్ధ చేస్తే మళ్లీ మూడో దశ వస్తుందని. తార్డ్ వేవ్ తీవ్రతరం చాలా ఎక్కువగా ఉంటుందిని. దాని ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మూడో దశ వజృంభించకముందే వైద్య ఆరోగ్య శాఖ తమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకోవాలి. పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకుటేనే కరోనా అదుపులోకి వచ్చే అవకాశం ఉంది.
Mobile : నేటి డిజిటల్ ప్రపంచంలో ఫోన్ నోటిఫికేషన్లు మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. ఒక్క నిమిషం కూడా రింగ్టోన్…
Bullet Coffee : ప్రస్తుతం సోషల్ మీడియాలో హెల్త్ ట్రెండ్స్ గురించి వెతికే వారికి ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘బుల్లెట్…
YS Suneetha : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు ఏడేళ్లుగా సిబిఐ…
Donald Trump : అమెరికా రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి తెరలేపే డొనాల్డ్ ట్రంప్, ఈసారి ఏకంగా దైవదూత…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో…
TDP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లు రాజ్యసభ ఎన్నికల వైపు ఉన్నాయి. రాష్ట్రం నుంచి…
Virat Kohli : క్రికెట్ మైదానంలో విరాట్ కోహ్లీ అంటేనే ఒక ఎనర్జీ. మ్యాచ్ గెలిచినా, ఓడినా, వికెట్ పడినా తనదైన…
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్టాపిక్గా మారాయి. తెలంగాణ జాగృతి…
Drumstick Farming : మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా పరిధిలో ఉన్న పంఢర్పూర్ ప్రాంతం కరువు బాధితంగా పేరుగాంచింది. ఇక్కడ నీటి…
Half Day Schools : రాష్ట్రంలో రోజురోజుకీ ఎండ తీవ్రత మరింత పెరుగుతోంది. భానుడి ప్రతాపం అధికమవడంతో ప్రజలు తీవ్ర…
Gas Cylinder : ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో గ్యాస్ సరఫరాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి మూతపడటం…
Ration Rice : మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల వద్ద…
This website uses cookies.