వైసీపీ ఇప్పటికే ప్రజల్లో బలంగా ఉందని కానీ, ఇంకా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నెల్లూరు రూరల్ శాసన సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సోమవారం ఎమ్మెల్యే శ్రీధర్ 27, 28 డివిజన్లకు చెందిన వైసీపీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ వైసీపీ బలోపేతానికి ప్రతీ ఒక్కరు శక్తివంచన లేకుండా కృషి చేయాలని సూచించారు.
రాష్ట్రంలో బలమైన, తిరుగులేని రాజకీయ శక్తిగా వైసీపీ ఉందని చెప్పారు. స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు పార్టీ దృష్టికి తీసుకురావాలని కోరారు. స్థానికంగా ఉన్న సమస్యల గురించి చర్చించారు. తమ ప్రాంతంలో సమస్య నేతలు చొరవ తీసుకుని అక్కడకు వెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేయాలని, పార్టీ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలోనూ ముందుండాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి సూచించారు. పార్టీ బలోపేతం కోసం ప్రతీ ఒక్కరు చిత్తశుద్ధితో పని చేయాలని, నేతలందరూ ఐక్యంగా ఉండాలని పేర్కొన్నారు. ఎక్కడున్నా సమావేశంలో స్థానిక వేసీపీ నేతలు పాల్గొన్నారు.
UPI New Service : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిటల్ పేమెంట్స్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. భారతదేశంలో…
Sravanthi Chokarapu : యాంకర్ స్రవంతి చొక్కారపు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు…
Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…
Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…
Liquor : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…
GST : జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చదవాల్సిందే. 2025 జులై పన్ను కాలం…
Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…
KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…
This website uses cookies.