చనిపోయిన కొడుకు మృతదేహాన్ని అంబులెన్స్ లో తరలించలేక ఓ తండ్రి సంచిలో పెట్టుకుని సుమారు 140 కిలోమీటర్లు బస్సులోనే ప్రయాణించాడు. ఇటువంటి దారుణమైన ఘటన మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో చోటు చేసుకోవడం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే… డిండౌరి జిల్లా సహజ్ ఊరికి చెందిన సునీల్ దుర్వే భార్య జమ్నీ భాయ్…కి పురిటి నొప్పులు రావడంతో ప్రస్తుతం జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చారు. జూన్ 13న ఆసుపత్రిలో ఓ మగ శిశువుకు… ఆమె జన్మనిచ్చింది.
అయితే శిశువు ఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది పడటంతో జబల్ పూర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి పంపారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ శిశువు జూన్ 15న మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలపడం జరిగింది. మృతదేహాని స్వగ్రామానికి తరలించడానికి అంబులెన్స్ సమకూర్చాలని అభ్యర్థించిన ఆసుపత్రి సిబ్బంది స్పందించలేదు. ప్రైవేట్ అంబులెన్స్ కోసం ప్రయత్నించగా డబ్బులు భారీగా డిమాండ్ చేయటంతో… డబ్బులు లేకపోవడంతో మృతదేహాన్ని చేతి సంచిలో వేసుకుని బస్సు ఎక్కాల్సి వచ్చిందని… తండ్రి సునీల్ ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ఆసుపత్రి వర్గాలు వేరే వాదన వినిపిస్తున్నాయి. డిశ్చార్జి చేసే సమయంలో శిశువు బతికే ఉందని వైద్యుల వాదన. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న శిశువుకు చికిత్స అందజేస్తుండగానే… డిశ్చార్జ్ చేయమని పట్టుబట్టారని చెప్పారు.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.