ఏపీలోని కృష్ణా జిల్లాలో థియేటర్ల తనిఖీల్లో భాగంగా అధికారులు 15 థియేటర్లను సీజ్ చేశారు. అధిక రేట్లకు టికెట్ల విక్రయం, ఫైర్ సేఫ్టీ సదుపాయాలు సరిగ్గా లేకపోవడంతో పాటు కోవిడ్ నిబంధనలు పాటించని కారణంగా ఆయా థియేటర్లను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
కొన్ని థియేటర్లలో టికెట్ల రేట్ల కంటే.. తినుబండారాల రేట్లు విపరీతంగా పెంచేశారన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. త్వరలో వాటి రేట్లను కూడా నియంత్రించే చర్యలు చేపడుతామన్నారు. ఏపీ ప్రభుత్వం గతంలో టికెట్ల రేట్లపై ఇచ్చిన జీవో 35ను కోర్టులో కొట్టేయడంతో అంతకు ముందు రేట్ల అమలుపై దృష్టి పెట్టామన్నారు.
పెద్ద సినిమాల విడుదల సమయంలో టికెట్ రేట్లను పెంచుకోవాలంటే.. ముందుగా తమకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలని హెచ్చరించారు. త్వరలోనే జిల్లా వ్యాప్తంగా మల్టీఫ్లెక్స్లతో పాటు అన్ని థియేటర్లకు ఫిక్స్డ్ రేట్లు నిర్ణయించి బోర్డులు పెడతామని పేర్కొన్నారు.
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
This website uses cookies.