nirmala sitharaman urges for 8th cpc about da rate
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే డీఏ పెంచిన విషయం తెలిసిందే. మరోసారి జులైలో డీఏ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు డీఏ బకాయిలపై నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం రెండు సార్లు డీఏ పెరగనున్న విషయం తెలిసిందే. గత జనవరికి సంబంధించిన డీఏను మార్చిలో పెంచారు.38 నుంచి 42 శాతానికి డీఏ పెంచారు.
7th Pay Commission three good news to central government employees
దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగాయి. అయితే.. కోవిడ్ సమయంలో పెండింగ్ లో ఉన్న డీఏ బకాయిలు ఇప్పటి వరకు చెల్లించలేదు. కనీసం 18 నెలల డీఏ బకాయిలు ఉద్యోగులకు రావాలి. కానీ.. దానిపై చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉంచుతూ వచ్చింది కేంద్రం. దానిపై తాజాగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు కేంద్రం డీఏ బకాయిలను చెల్లించాలని నిర్ణయించింది.
7th Pay Commission da arrears to be get for central govt employees in april salary
డీఏ బకాయిలను కేంద్రం ఉద్యోగుల ఖాతాల్లో ఏప్రిల్ 30న జమ చేయనుంది. ఒక్కో ఉద్యోగికి కనీసం రూ.1.20 లక్షలు జమ చేయనుంది కేంద్రం. అది కూడా ఈనెల జీతంతోనే పడనుంది. అంటే ఒక్కొక్కరికి లక్షల్లో జీతాలు పడనున్నాయి. కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లు దీని ద్వారా లబ్ధి చేకూరనున్నారు. 18 నెలల డీఏ బకాయిలు అంటే.. ఒక ఉద్యోగికి కనీసం రూ.1.20 లక్షలు రానుంది. పెరిగిన డీఏతో పాటు డీఏ బకాయిలు, జీతం అన్నీ కలిపితే లక్షల్లో జీతం ఈ సారి ఉద్యోగులకు రానుంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు భారీగా లక్షల్లో జీతాలు పొందనున్నారు. ఎగిరి గంతేస్తున్నారు.
Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…
Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…
Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…
TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…
Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…
Honey Moon : మధ్యప్రదేశ్ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…
This website uses cookies.