Ambati Rambabu : పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఈనాడు లో వస్తున్న కథనాలపై మంత్రి అంబటి రాంబాబు సీరియస్ అయ్యారు. ఇటీవలే జల వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించిన విషయాలపై తీవ్రమైన కసరత్తు చేస్తున్నట్లుగా ప్రకటించాడు. పనులు స్పీడ్ గా చేయాలనే ఉద్దేశ్యంతో అధికారులను మరియు కాంట్రాక్టర్ లను ఆదేశించినట్లుగా ఆయన పేర్కొన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్ట్ ల విషయంలో కూడా ఆయన స్పీడ్ కనిపిస్తుంది.
తాజాగా ఈనాడు లో వచ్చిన పోలవరంకు ఏమైంది కథనానికి చాలా సీరియస్ అయ్యాడు. గతంలో చంద్రబాబు నాయుడు పాల్పడిన అక్రమాలు రామోజీరావుకు కనిపించడం లేదా… ఆయన ఏం చేసినా కూడా రామోజీ రావుకు మంచిగానే ఉంటుందా అంటూ అంబటి ప్రశ్నించాడు. ఎందుకు గతంలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పాల్పడిన అక్రమాల గురించి రామోజీ రావు తన ఈనాడు పేపర్ లో చూపించలేదు అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించాడు.
పోలవరం కాఫర్ డ్యామ్ మరియు డయా ఫ్రంవాల్ దెబ్బతినడానికి కారణం చంద్రబాబు నాయుడు కాదా అంటూ అంబటి ప్రశ్నించాడు. బాబు కమీషన్ ల కక్కుర్తి వల్లే 800 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది అంటూ అంబటి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ విషయం రామోజీ రావుకు కనిపించదు.. ఈనాడులు ఆ విషయం ఎప్పుడు కూడా వెలుగు లోకి రాదు. కాని తాము ప్రజలుకు ఎంత మంచి చేయాలనుకున్నా… పోలవరం కల నెరవేర్చాలని మేము ప్రయత్నిస్తున్నా కూడా ఈనాడు మాత్రం తప్పుడు రాతలు రాస్తూ ఉందన్నాడు. పోలవరం విషయంలో వైకాపా ప్రభుత్వంకు చిత్తశుద్ది ఉంది.. తప్పకుండా గడువు లోపు పూర్తి అయ్యేలా ప్రయత్నిస్తామంటూ అంబటి పేర్కొన్నాడు.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.