
Ys Jagan Sankshema, A Nightmare For
Ys Jagan : ఆంధ్ర ప్రదేశ్ లో మరో రెండు సంవత్సరాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి వైకాపాని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు మరియు అభివృద్ది కార్యక్రమాల కారణంగా తప్పకుండా తమ పార్టీ అధికారంలోకి వస్తుందని నమ్మకం లో వైకాపా నాయకులు వ్యక్తం చేస్తున్నారు.ఈ సమయంలో వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటింటికి ఎమ్మెల్యేలు వెళ్లాలి అంటూ ఆయన సూచించారు.
ఈ రెండేళ్ల సమయంలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి కనీసం రెండు సార్లు అయినా వెళ్లి వాళ్లని పలకరించాలని.. ప్రతి ఒక్కరి అవసరాన్ని తెలుసుకుంటూ వారికి కావలసిన పథకాలను గురించి తెలియజేస్తూ ప్రభుత్వం యొక్క పని తీరును అర్థమయ్యేలా వివరించాలి అంటూ ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు.కార్యకర్తల సహాయంతో ప్రతి ఒక్క గ్రామంలోనే మరియు పట్టణంలోని ఇంటికి ఇంటికి వెళ్లి మరి ప్రభుత్వ పథకాలను మరియు అభివృద్ధిని గురించి వివరించాలంటూ ఎమ్మెల్యేలకు సూచించారు. వాలంటీర్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు గాను మరింతగా కృషి చేస్తామని వారికి హామీ ఇవ్వడంతో పాటు.. గ్రామాల్లో ఉన్న వాలంటీర్ల కు ప్రజల సమక్షంలో సన్మాన కార్యక్రమాలు నిర్వహించాలని కూడా ఆదేశించారు.
andhra pradesh cm ys jagan given direction ysrcp mla for next elections
నెలలో కనీసం పది నుండి పదిహేను సన్మాన కార్యక్రమాలు నిర్వహించి గ్రామాల నుండి పెద్ద ఎత్తున ప్రజలను ఆ సన్మాన కార్యక్రమాలు చూసి అభివృద్ధి కార్యక్రమాలను వెల్లడించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలియజేశారు.రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన విషయాల తో గ్రామ గ్రామాన ప్రచారం చేస్తే కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో విజయం మనదే అంటూ జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు అలసత్వంతో వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో వారికి సీటు ఇచ్చేది లేదని, సిట్టింగ్ ఎమ్మెల్యేలను తీసి పక్కన పెట్టేసి కొత్త వారికి ఛాన్స్ ఇస్తామంటూ హెచ్చరించారు.
Lemon Juice : ఎండాకాలం ప్రారంభమైతే చల్లని పానీయాలపై మనసు మరింత ఆకర్షితమవుతుంది. ముఖ్యంగా నిమ్మరసం (లెమన్ జ్యూస్) వేసవిలో…
Gond and Gond Katira : చూడ్డానికి దగ్గరగా కనిపించడం పేర్లు కూడా కలిపివచ్చేలా ఉండడం వల్ల గోండ్ మరియు…
Modi : ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్నా మన…
Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
Sharbat : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం సాధారణ సమస్య. దీని వల్ల అలసట,…
This website uses cookies.