
Ap cm YS Jagan comments prc announcement
YS Jagan : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. మరో రెండు మూడు
రోజుల్లో ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటిస్తామన్నారు. ఉద్యోగ సంఘాలతో భేటీని ముగించుకున్న కాసేపటికే సీఏం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగ సంఘాలు సమస్యలను పరిగణలోకి తీసుకున్ననాని ఆయన చెప్పారు.
ఉద్యోగులకు తన వల్ల ఎంత జరిగితే అంత మంచి చేస్తానని చెప్పుకొచ్చారు. అలాగే ఉద్యోగులు కూడా రాష్ట్ర ప్రభుత్వం మోయలేని భారాన్ని మోపకుండా కాస్త సానుకూల దృక్పథంతో ఉండాలని ఆయన కోరారు. ఉద్యోగులకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వా నికి, ఉద్యోగులకు మధ్య కొంతకాలంగా పీఆర్సీ నివేదికపై రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే.
Ap cm YS Jagan comments prc announcement
ఈ నేపథ్యంలో సీఏం ప్రకటనతో ఉద్యోగులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ నివేదిక వచ్చి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం విడుదల చేయుకండా జాప్యం చేస్తోందని కొందకాలంగా ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ప్రకటన ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఊరటనిచ్చిందని చెప్పాలి.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.