Ap cm YS Jagan comments prc announcement
YS Jagan : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. మరో రెండు మూడు
రోజుల్లో ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటిస్తామన్నారు. ఉద్యోగ సంఘాలతో భేటీని ముగించుకున్న కాసేపటికే సీఏం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగ సంఘాలు సమస్యలను పరిగణలోకి తీసుకున్ననాని ఆయన చెప్పారు.
ఉద్యోగులకు తన వల్ల ఎంత జరిగితే అంత మంచి చేస్తానని చెప్పుకొచ్చారు. అలాగే ఉద్యోగులు కూడా రాష్ట్ర ప్రభుత్వం మోయలేని భారాన్ని మోపకుండా కాస్త సానుకూల దృక్పథంతో ఉండాలని ఆయన కోరారు. ఉద్యోగులకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వా నికి, ఉద్యోగులకు మధ్య కొంతకాలంగా పీఆర్సీ నివేదికపై రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే.
Ap cm YS Jagan comments prc announcement
ఈ నేపథ్యంలో సీఏం ప్రకటనతో ఉద్యోగులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ నివేదిక వచ్చి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం విడుదల చేయుకండా జాప్యం చేస్తోందని కొందకాలంగా ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ప్రకటన ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఊరటనిచ్చిందని చెప్పాలి.
Today Gold Price : ప్రస్తుతం బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. జూన్ 8వ తేదీ ఆదివారం నాటి…
Vastu Tips : భోజనం చేసే దిశ కూడా వాస్తు శాస్త్రంలో ఏ దిశ మంచిదో తెలియజేయడం జరిగింది. సరైన…
Health Benefits Vitamin F : మనము ఇప్పటివరకు విటమిన్లలో ఎ, బి, బి 1, బి 2, బి…
Ajwain Leaves : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జింక్ ఫుడ్ ని అలవాటు చేసుకుంటున్నారు. దీని వల్ల…
Seem Chintakaya : సీమ చింతకాయ, దీని గురించి ఇప్పటి ప్రజలకు అసలు తెలియదు. పల్లెల్లో హేమ చింతకాయ గురించి…
Mint Health Benefits : పుదీనా ప్రకృతి నుంచి లభించిన దివ్య ఔషధం. దీని సువాసన అమోఘం. దిని రుచి…
Mars Transit : జ్యోతిష్య శాస్త్రంలో 12 రాశుల గురించి, గ్రహాల గురించి, అవి జీవితంలో ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయో…
Rashmi Gautam : బుల్లితెర సెన్సేషన్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు . వ్యాఖ్యాతగా స్మాల్ స్క్రీన్…
This website uses cookies.