
AP Governor gave good news to Jagan government
AP Governor : పదోన్నతులపై తాజాగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పదోన్నతులపై కొత్త విధానాలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంపై ఏపీ రాజ్ భవన్ కూడా స్పందించింది. పదోన్నతులపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గవర్నర్ కు ఉద్యోగులు ఫిర్యాదు చేయడంతో రాజ్ భవన్ స్పందించి.. ప్రభుత్వం పదోన్నతులపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇనిషియల్ క్యాడర్ విధానంలో సీనియారిటీని అమలు చేయాలని ఉద్యోగుల పదోన్నతులపై గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు అసంతృప్తిని మిగిల్చింది.
ఎందుకు గత కొన్నేళ్లుగా అమలు అవుతున్న నిబంధనలను పక్కన పెట్టి ఉన్నపళంగా ఇనిషియల్ క్యాడర్ విధానాన్ని తీసుకొచ్చారని ఉద్యోగులు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఉన్న కేటగిరీలనే పరిగణనలోకి తీసుకోవాలని.. కొత్త విధానాన్ని ఆపేయాలని.. దీనిపై గవర్నర్ ఆదేశాలు జారీ చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. సాధారణంగా ఎక్కడైనా పదోన్నతుల విషయంలో పనిచేసే పొజిషన్ సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటారు. కానీ.. ఉద్యోగి నియామక తేదీ నుంచి సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవాలనే నిర్ణయం అనేదే ప్రస్తుతం వివాదాస్పదం అయింది.
AP Governor gave good news to Jagan government
దీనిని కొందరు ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కావాలని ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని.. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల హక్కులను హరించేలా ఉందని ఆరోపించారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉపసంహరించుకునేలా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీంతో పదోన్నతుల వ్యవహారంపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని గవర్నర్ కోరారు. ఉద్యోగ సంఘాల నేతలతో చర్చల సమయంలో ఒక విధంగా మాట్లాడి.. ఇప్పుడు నిర్ణయాలు తీసుకునే సమయంలో ఎందుకు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించడం దేనికి సంకేతం అంటూ ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు.
Modi : ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్నా మన…
Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
Sharbat : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం సాధారణ సమస్య. దీని వల్ల అలసట,…
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
IPAC : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…
This website uses cookies.