Badugula Lingaiah Yadav Press Meet at penpahad
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తుంది. దీని వల్ల ప్రతి ఒక్కరు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో ప్రస్తుతం లాక్ డౌన్ నడుస్తుండటం వల్ల.. రైతులు తాము పండించిన పంటను అమ్మడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
Badugula Lingaiah Yadav Press Meet at penpahad
మరోవైపు అకాల వర్షాలతో ధాన్యం కళ్లాల మీదనే తడిచి ముద్దవుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ రైతులు వాపోతున్నారు. ఈనేపథ్యంలో రైతులకు భరోసానిచ్చి.. వాళ్లను అధైర్యపడొద్దంటూ రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కరోనా విపత్తు దృష్ట్యా.. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొంటుందని ఎంపీ బడుగుల హామీ ఇచ్చారు.
ఆయన ఇవాళ పెన్ పహాడ్ మండలంలోని ఎంపీపీ కార్యాలయంలో మండల ఎంపీపీ నెమ్మాది బిక్షంతో కలిసి పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ.. రైతులకు భరోసా కల్పించారు. ప్రతి గింజను ప్రభుత్వం కొంటుందని.. ఎవ్వరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదని హామీ ఇవ్వడంతో మండలానికి చెందిన రైతులందరూ ఊపిరిపీల్చుకున్నారు.
8 Vasantalu Movie : తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 8 వసంతాలు. ఈ చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి…
Farmer : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు అనేక రకాలుగా అండగా నిలుస్తోంది. ముఖ్యంగా…
Daughter : తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణమైన హత్య సంచలనంగా మారింది. చాకలి ఐలమ్మ ముని మనవరాలు, ప్రజా ఉద్యమ…
Eating 2 Apples : ప్రతిరోజు కనీసం ఒకటి లేదా రెండు ఆపిల్ అయినా తినాలని డాక్టర్స్ సిఫారసు చేస్తూనే…
Surveyor Tejeshwar : తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.…
SAI KORRAPATI : బళ్లారి, జూన్ 24 : శరణుజొచ్చినవారిని అభయమిచ్చి కాపాడే బళ్లారి అమృతేశ్వరాలయంలో గత మహాశివరాత్రి పర్వదినం…
Energy Drinks : కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి ఇలాంటి డ్రింక్స్ ని అలవాటు చేస్తున్నారు. పిల్లలు అలసిపోయి వస్తే వారికి…
YSRCP TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరికొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న…
This website uses cookies.