రైతులు అధైర్యపడకండి.. ప్రతి గింజను ప్రభుత్వమే కొంటుంది : ఎంపీ బడుగుల లింగయ్య

ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తుంది. దీని వల్ల ప్రతి ఒక్కరు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో ప్రస్తుతం లాక్ డౌన్ నడుస్తుండటం వల్ల.. రైతులు తాము పండించిన పంటను అమ్మడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

Badugula Lingaiah Yadav Press Meet at penpahad

రైతులు అధైర్యపడకండి : బడుగుల లింగయ్య

మరోవైపు అకాల వర్షాలతో ధాన్యం కళ్లాల మీదనే తడిచి ముద్దవుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ రైతులు వాపోతున్నారు. ఈనేపథ్యంలో రైతులకు భరోసానిచ్చి.. వాళ్లను అధైర్యపడొద్దంటూ రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కరోనా విపత్తు దృష్ట్యా.. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొంటుందని ఎంపీ బడుగుల హామీ ఇచ్చారు.

ఆయన ఇవాళ పెన్ పహాడ్ మండలంలోని ఎంపీపీ కార్యాలయంలో మండల ఎంపీపీ నెమ్మాది బిక్షంతో కలిసి పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ.. రైతులకు భరోసా కల్పించారు. ప్రతి గింజను ప్రభుత్వం కొంటుందని.. ఎవ్వరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదని హామీ ఇవ్వడంతో మండలానికి చెందిన రైతులందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Recent Posts

8 Vasantalu Movie : ప‌విత్ర కాశీలో క‌బేళాలా.. ఆ కులం వాళ్ల‌తోనే ఎందుకు రేప్ చేయించారు ? వీడియో

8 Vasantalu Movie : తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 8 వ‌సంతాలు. ఈ చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి…

52 minutes ago

Farmer : రైతులకు గుడ్‌న్యూస్‌.. అకౌంట్‌లో 90,000..!

Farmer : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు అనేక రకాలుగా అండగా నిలుస్తోంది. ముఖ్యంగా…

2 hours ago

Daughter : చాకలి ఐలమ్మ మునిమనవరాలు.. లవర్ కోసం కన్న తల్లిని అతి కిరాతకంగా చంపేసింది..!

Daughter  : తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణమైన హత్య సంచలనంగా మారింది. చాకలి ఐలమ్మ ముని మనవరాలు, ప్రజా ఉద్యమ…

3 hours ago

Eating 2 Apples : ప్రతిరోజు 2 యాపిల్ని… ఒక నెల రోజులు పాటు తినండి… ఆ తరువాత మీరు ఆశ్చర్యపోతారు…?

Eating 2 Apples : ప్రతిరోజు కనీసం ఒకటి లేదా రెండు ఆపిల్ అయినా తినాలని డాక్టర్స్ సిఫారసు చేస్తూనే…

4 hours ago

Surveyor Tejeshwar : ఐదు సార్లు ప్లాన్ చేసిన భార్య.. తేజేశ్వర్ కేసులో బయటకువస్తున్న సంచలన విషయాలు..!

Surveyor Tejeshwar : తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.…

5 hours ago

SAI KORRAPATI : అమృతేశ్వరునికి పురాణపండ ‘సహస్ర’ సౌందర్యాన్ని సమర్పించిన కొర్రపాటి

SAI KORRAPATI  : బళ్లారి, జూన్ 24 : శరణుజొచ్చినవారిని అభయమిచ్చి కాపాడే బళ్లారి అమృతేశ్వరాలయంలో గత మహాశివరాత్రి పర్వదినం…

5 hours ago

Energy Drinks : పిల్లలకు ఎనర్జీ డ్రింక్స్ ఇస్తున్నారా…నిపుణులు ఏమంటున్నారు తెలుసా…?

Energy Drinks : కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి ఇలాంటి డ్రింక్స్ ని అలవాటు చేస్తున్నారు. పిల్లలు అలసిపోయి వస్తే వారికి…

6 hours ago

YSRCP TDP : వైసీపీ లో చేరబోతున్న టీడీపీ కీలక నేత..?

YSRCP TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరికొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న…

7 hours ago