
Balineni Srinivasa Reddy
Balineni Srinivasa Reddy : ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడింది. దీంతో అధికార వైసీపీ పార్టీలో ఇప్పటి నుంచే అసంతృప్తులు బయటపడుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ వైసీపీలో అంతర్గత పోరు ప్రారంభం అవుతోంది. ఒక్కొక్కరు అసమ్మతిరాగం వినిపిస్తుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీలో అసమ్మతి రాగం వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ లిస్టులో ఇప్పుడు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చేరారు. ఆయన కూడా పార్టీపై తిరుగుబావుటా ఎగురవేశారు.ఆయన రెండు రోజుల కిందనే వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నిజానికి.. బాలినేని పెద్ద దూరం వ్యక్తి కాదు. వైసీపీకి చాలా దగ్గరి మనిషి. సీఎం జగన్ కు బంధువే.
అయినా కూడా ఆయన ఎందుకు అలిగారు అనేది అంతుచిక్కడం లేదు. అయితే.. ఆయన ఓ సీనియర్ నాయకుడి వల్లనే అలిగినట్టు తెలుస్తోంది.2019 లో వైసీపీ అధికారంలోకి రాగానే.. బాలినేని శ్రీనివాసరెడ్డికి సీఎం జగన్ మంత్రిగా అవకాశం ఇచ్చారు. అయితే.. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆయన్ను మంత్రి స్థానం నుంచి తీసేశారు జగన్. నిజానికి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ప్రకాశం జిల్లాలో ఆయనదే హవా. ఆయనకు పార్టీలోనూ చాలా ప్రిఫరెన్స్ ఉండేది.
Balineni Srinivasa Reddy
దీంతో రెండోసారి కూడా ఆయనకు మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని అనుకున్నారట. కానీ.. రెండోసారి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వలేదు. ఆదిమూలపు సురేశ్ ను ఎంపిక చేశారు. దానికి కారణం వైవీ సుబ్బారెడ్డి అని అంటున్నారు. ఆయన వల్లనే బాలినేనికి మంత్రి పదవి దక్కలేదు అంటున్నారు. నిజానికి వీళ్లిద్దరూ బావాబావమరుదులే. అయినా రాజకీయాల్లో శత్రువులుగా మారిపోయినట్టు తెలుస్తోంది. అదే ఆయనకు కోపం తెప్పించి ఉండొచ్చు అని అంటున్నారు. ఆయన మంత్రి పదవి పోవడానికి వైవీ సుబ్బారెడ్డి కారణం అని జగన్ కు తెలిసినా సైలెంట్ గా ఉన్నందుకు కోపం వచ్చి ఇప్పుడు సమన్వయకర్తగా ఉన్న తన పదవికి కూడా రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.
H1B Visa : అమెరికాలో విదేశీ నిపుణుల నియామకాలకు సంబంధించిన H1B వీసా విధానం మరోసారి చర్చనీయాంశంగా మారింది. విదేశీ…
Boduppal : బోడుప్పల్ సర్కిల్ సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మాజీ మేయర్ తోటకూర అజయ్…
Meenakshi Natarajan : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.…
Gundlapochampally : మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని గుండ్లపోచంపల్లి, మైసమ్మగూడ పరిసర ప్రాంతాల్లో ఎస్సీ కార్పొరేషన్కు కేటాయించిన భూములు ఆక్రమణలకు గురయ్యాయన్న ఆరోపణల…
Weather Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. గత కొన్ని వారాలుగా తీవ్ర ఎండలతో…
FIFA 2026 : ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది అభిమానులు కలిగిన క్రీడల్లో ఫుట్బాల్ అగ్రస్థానంలో ఉంటుంది. భారత్లో క్రికెట్కు ఉన్న…
Father Pension Money : హైదరాబాద్లో సంచలనం సృష్టించిన పెన్షన్ హత్య కేసులో మల్కాజిగిరి కోర్టు కీలక తీర్పు వెలువరించింది.…
29 Movie Review : ఓటీటీ వేదికల్లో ఇటీవలి కాలంలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సినిమాల్లో ‘29’ ఒకటి. తమిళంలో విడుదలైన…
Telangana Womens : తెలంగాణలో మహిళల ఆర్థిక సాధికారతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న…
Pension : ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజంగా అర్హులైన వారికి చేరితే వారి జీవితాల్లో ఎంతో మార్పు తీసుకురాగలవు. ముఖ్యంగా…
Vizag Steel Plant Blast : విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.…
Indian Railways Jobs 2026 : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం మరో…
This website uses cookies.