మీకు ఎన్నికలే ముఖ్యమా? ప్రజల ఆరోగ్యం పట్టదా కేసీఆర్ గారు..?

Advertisement
Advertisement

BJP Laxman : ప్రస్తుతం తెలంగాణ వ్యాఫ్తంగా కరోనా మహమ్మారి విపరీతంగా విస్తరించింది. ఎక్కడ చూసినా కేసులే. రోజురోజుకూ కేసులు రెట్టింపు అవుతున్నాయి. బెడ్లు లేవు… ఆక్సీజన్ సిలిండర్లు నిండుకున్నాయి. ఏ ఆసుపత్రికి వెళ్లినా కరోనా పేషెంట్లతో ఫుల్ అయిపోయింది. ఈనేపథ్యంలో కరోనాను తరిమికొట్టాలంటే జాగ్రత్తలు పాటించడం తప్పితే చేసేదేం లేదు. అయితే… కరోనా పోరులో ప్రభుత్వం కూడా ప్రజలతో కలిసి పనిచేయాలి. కానీ… ప్రభుత్వం ఎన్నికల మీద చూపెడుతున్న శ్రద్ధను కరోనా వైరస్ ను తరిమికొట్టడంలో చూపించడం లేదంటూ బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు.

Advertisement

bjp laxman on telangana govt

లక్ష్మణ్… తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎన్నికల మీద ఉన్న సోయి వీళ్లకు ప్రజల మీద.. వాళ్ల ఆరోగ్యం మీద లేదని దుయ్యబట్టారు. ఓవైపు రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుంటే… రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. ఎన్నికలకే పోతామంటోంది. ఇలా మొండిగా ప్రవర్తించి ప్రజల ఆరోగ్యంతో చెలగాడం ఆడుతున్నారా? అంటూ లక్ష్మణ్ ప్రశ్నించారు.

Advertisement

bjp laxman on telangana govt

BJP Laxman : కరోనా పేరుతో కార్పొరేట్ ఆసుపత్రులు జనాలను దోచుకుంటున్నాయి

మీకు ఎన్నికలే ముఖ్యం కావచ్చు. కానీ… బీజేపీకి మాత్రం ఎన్నికల కంటే కరోనాను నియంత్రించడమే ముఖ్యం. ఎన్నికలు మాకు ముఖ్యం కాదు. ఎన్నికలు ఇప్పుడు కాకపోతే మరెప్పుడైనా పెట్టుకోవచ్చు. కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం కరెక్ట్ కాదు. ప్రతి 10 మందిలో నాలుగు నుంచి ఐదుగురికి కరోనా పాజిటివ్ వస్తోంది. మీ బేషజాలను పక్కన పెట్టండి. ముందు మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలను వాయిదా వేయండి. ఆసుపత్రుల్లో సౌకర్యాలు కల్పించండి. కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజలను దోచుకుంటున్నాయి. కృత్రిమంగా బెడ్స్ కొరతను సృష్టిస్తున్నారు. వెంటిలేటర్లు లేవు… డాక్టర్లు సరిపడా లేరు. ఆరోగ్య మంత్రి కూడా చేతులెత్తేశారు. కనీసం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చలేకపోయారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అయినా తెలంగాణ కొనసాగిస్తే బెటర్… అంటూ లక్ష్మణ్ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

6 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

7 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

8 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

9 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

10 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

11 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

12 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

13 hours ago

This website uses cookies.