చాలా రోజుల నుంచి ప్రశాంతంగా ఉన్న ఢిల్లీలో ఒక్కసారిగా బాంబుల మోత మోగింది. ఒక్కసారిగా ఢిల్లీలో పేలుడు సంభవించింది. ఈ ఘటన అబ్దుల్ కలాం రోడ్ లో ఉన్న ఇజ్రాయిల్ రాయబార కార్యాలయానికి సమీపంలో చోటు చేసుకున్నది. ఈ ఘటనలో మూడు కార్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక దళాలు అక్కడికి చేరుకొని వెంటనే కార్ల నుంచి చెలరేగిన మంటలను, పేలుడు ద్వారా వచ్చిన మంటలను ఆర్పేశాయి.
ఇజ్రాయిల్ రాయబార కార్యాలయానికి అతి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో వెంటనే పోలీసులు అప్రమత్తమయి అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్ ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతోంది. ఐఈడీ బాంబు పేలినట్టు పోలీసులు గుర్తించారు.
ఓవైపు ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నారు. వాళ్లు ఉద్యమం చేస్తున్న సమయంలో.. గణతంత్ర దినోత్సవం రోజున రైతుల ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా జరిగిన తర్వాత.. మూడు రోజులకే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమయ్యాయి.
వెంటనే దేశంలోని అన్ని ఎయిర్ పోర్టుల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా ముంబైలో హైఅలర్ట్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా అన్ని మెట్రో నగరాల్లో భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తోంది.
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 లో రోజులు గడుస్తున్నా కొద్దీ టాస్కులు టఫ్…
Tirumala Laddu Prasadam : కలియువ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఏడు కొండల పుణ్యక్షేత్రానికి చాలా విశిష్తత ఉంది.…
Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
This website uses cookies.