central government good news 3 lakhs for farmers
Good News : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రైతుల విషయంలో కొద్దిగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా రైతు ఉద్యమం తర్వాత…బీజేపీ అన్నదాతల విషయంలో సరికొత్త పథకాలు అమలు చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాల వల్ల చాలామంది రైతులు లబ్ధి పొందుతున్నారు. దీనిలో భాగంగా రైతుల కోసం కేంద్రం తీసుకొచ్చిన కొన్ని స్కీమ్స్ లలో ఒకటి కిసాన్ క్రెడిట్ కార్డు పథకం. ఈ పథకం ద్వారా చక్కటి లాభాలు పొందవచ్చు. పశుసంవర్ధక, మత్స్య, వ్యవసాయ రంగాలలోని రైతులు…
అవసరమైన లోన్ లు పొందుకొనే అవకాశం కేంద్రం కల్పించడం జరిగింది. ఈ పథకం ద్వారా రైతులకి తక్కువ వడ్డీకి.. బ్యాంకులో రుణాలు కలిపించే దిశగా కేంద్రం మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. సో కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రైతుల గరిష్టంగా ₹3 లక్షల వరకు లోన్ అందుకునే అవకాశం కేంద్రం కల్పించింది. అదేవిధంగా ఈ స్కీం ద్వారా భీమాని కూడా అందుకోవచ్చు. శాశ్వత వైకల్యం లేదా మరణిస్తే సదరు కుటుంబానికి 50వేల రూపాయల వరకు వస్తాయి.ఇంకా వేరే ఏమైనా ప్రమాదాలు జరిగితే 25 వేల వరకు బీమా పొందుకోవచ్చు.
central government good news 3 lakhs for farmers
అంతేకాదు ₹1.60 లక్షల వరకు ఎటువంటి హామీలు అవసరం లేదు. అయితే ఈ కిసాన్ క్రెడిట్ కార్డు పండుకోవాలంటే సదరు రైతుకి 18 నుంచి 75 సంవత్సరాల లోపు వయసుతో పాటుగా పొలం పత్రాలు ఉండాలి. కౌలు, వాటాదారులు, మౌఖిక కౌలుదారులు… కూడా అర్హులే. అయితే కార్డు అప్లై చేసుకునే వారికి ప్రాసెసింగ్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. మొదటిగా కిసాన్ క్రెడిట్ కార్డ్ పై 50వేల వరకు లోన్ అందిస్తారు. సరైన టైంకి మొదటి లోన్ కట్టేస్తే తర్వాత మూడు నుంచి నాలుగు శాతం వరకు వడ్డీ రాయితీ కూడా జరుగుద్ది.
Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…
Liquor : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…
GST : జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చదవాల్సిందే. 2025 జులై పన్ను కాలం…
Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…
KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…
Etela Rajender : కాళేశ్వరం ప్రాజెక్ట్పై జరుగుతున్న కమిషన్ విచారణలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.…
Telangana Cabinet Expansion : ఎన్నాళ్లుగానో వేచి చూస్తు మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకి సాకారం అయింది.. కొత్తగా మంత్రివర్గంలో ముగ్గురు…
Today Gold Price : ప్రస్తుతం బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. జూన్ 8వ తేదీ ఆదివారం నాటి…
This website uses cookies.