
Central Govt announced work from home for their 50 percent employees
Employees : కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు శుభవార్త చెప్పనుందనే వార్తలు వస్తున్నాయి. నూతన ఏడాది కానుకగా ఉద్యోగులకు ఫిట్మెంట్ పెంచే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ మేరకు ఆయా ఉద్యోగుల బేసిక్ శాలరీ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఫలితంగా ఉద్యోగుల బేసిక్ శాలరీ రూ.26 వేలకు పెరగ వచ్చునని భావిస్తున్నారు.
దీనిపై కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపితే.. బడ్జెట్ కన్నా ముందుగానే అనగా కొత్త సంవత్సరం ఆరంభంలోనే ఉద్యోగులకు ఈ శుభవార్త వినిపించే అవకాశాలున్నాయి. ఉద్యోగులు చాలా కాలం నుంచి ఫిట్మెంట్ పెరుగుదలకై డిమాండ్ చేస్తున్నారు. 2.57 శాతం ఉన్న ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను 3.68 శాతానికి పెంచాలని కోరుతున్నారు. ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను చివరిగా 2016లో పెంచారు. అప్పుడు ఉద్యోగుల కనీస బేసిక్ శాలరీ రూ.6 వేల నుంచి రూ.18 వేలకు చేరింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరోసారి ఫిట్మెంట్ ను మరోసారి పెంచితే..
Central Government is increasing basic salary of employees from new year
ఈ మినిమమ్ బేసిక్ పే రూ.26 వేలకు చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇదే జరిగితే ఉద్యోగులకు చాలా మేలు కలుగనుంది. అయితే కేంద్రం నుంచి దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.
Coffee for Memory : ఉదయం లేవగానే వేడి వేడి కాఫీ వాసన రాకపోతే చాలామందికి రోజు సరిగా మొదలైనట్టే…
Today Horoscope 13th February 2026 : వైదిక జ్యోతిషశాస్త్రం ప్రకారం, 2026 ఫిబ్రవరి 13వ తేదీ శుక్రవారం నాడు…
India vs Namibia : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. గ్రూప్-A లో…
ధన్య బాలకృష్ణ, Dhania Balakrishna ,, Ester Noronha ఎస్తర్ నోరోన్హా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న హారర్ థ్రిల్లర్ చిత్రం…
Funky Movie Review : సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ Producer Naga Vamsi…
TVK Vijay : తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా 'దళపతి' విజయ్ పోటీపైనే చర్చ జరుగుతోంది. తన కొత్త…
BB JODI Season 2 Manas : బిగ్ బాస్ జోడీ సీజన్ 2 లేటెస్ట్ ప్రోమో బుల్లితెర ప్రేక్షకులను…
BB JODI Season 2 : బీబీ జోడీ సీజన్ 2 లేటెస్ట్ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది,…
This website uses cookies.