Central Govt announced work from home for their 50 percent employees
Employees : కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు శుభవార్త చెప్పనుందనే వార్తలు వస్తున్నాయి. నూతన ఏడాది కానుకగా ఉద్యోగులకు ఫిట్మెంట్ పెంచే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ మేరకు ఆయా ఉద్యోగుల బేసిక్ శాలరీ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఫలితంగా ఉద్యోగుల బేసిక్ శాలరీ రూ.26 వేలకు పెరగ వచ్చునని భావిస్తున్నారు.
దీనిపై కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపితే.. బడ్జెట్ కన్నా ముందుగానే అనగా కొత్త సంవత్సరం ఆరంభంలోనే ఉద్యోగులకు ఈ శుభవార్త వినిపించే అవకాశాలున్నాయి. ఉద్యోగులు చాలా కాలం నుంచి ఫిట్మెంట్ పెరుగుదలకై డిమాండ్ చేస్తున్నారు. 2.57 శాతం ఉన్న ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను 3.68 శాతానికి పెంచాలని కోరుతున్నారు. ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను చివరిగా 2016లో పెంచారు. అప్పుడు ఉద్యోగుల కనీస బేసిక్ శాలరీ రూ.6 వేల నుంచి రూ.18 వేలకు చేరింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరోసారి ఫిట్మెంట్ ను మరోసారి పెంచితే..
Central Government is increasing basic salary of employees from new year
ఈ మినిమమ్ బేసిక్ పే రూ.26 వేలకు చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇదే జరిగితే ఉద్యోగులకు చాలా మేలు కలుగనుంది. అయితే కేంద్రం నుంచి దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.
Today Gold Rate : భారతీయులు India gold rate బంగారాన్ని Gold Price భద్రత, సంపదగా భావిస్తూ ఆభరణాల…
Rose Apple : ఆపిల్లో కూడా కొన్ని రకాల యాపిల్ లో ఉన్నాయి. అలాంటి రకములో ఒక రకమైన ఆపిల్…
Ayurvedic Medicine : ఈ మొక్క మనకు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. పిచ్చి మొక్క అని మనం తీసిపడేసే…
SSC Stenographer : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూన్ 6, 2025న SSC స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ 2025ను విడుదల…
Health Benefits : ఆరోగ్యకరమైన పానీయాలలో పాలు శ్రేష్టం.ఈ పాలను పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కూడా…
Venus Transit : నవగ్రహాలలో కెల్లా కీలకమైన గ్రహం శుక్రు గ్రహం. శుక్ర గ్రహం రాక్షసులకు గురువు. శుక్రుడు సంపదకు,…
UPI New Service : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిటల్ పేమెంట్స్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. భారతదేశంలో…
Sravanthi Chokarapu : యాంకర్ స్రవంతి చొక్కారపు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు…
This website uses cookies.