New Schemes : వెనకబడిన పేద ప్రజల కోసమే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పనిచేస్తుంటాయి. వారికి రకరకాల స్కీంస్ తో చేయూత అందిస్తారు. ఐతే కేంద్రం ఇప్పుడు కొత్తగా పేద ప్రజల కోసం కొన్ని కొత్త పథకాలను తీసుకొచ్చింది. ఏ పథకాన్ని ఎవరు వినియోగించుకోవచ్చు.. ఎలా అప్లై చేయాలి అన్నది ఇప్పుడు చూద్దాం.
కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజనను అమలులోకి తెచ్చింది. పేద ప్రజలకు సాయం చేసేక్లా వారి స్వాలంబన చేయాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ఇస్తుంది. ముఖ్యంగా చేతి వృత్తి దారులు, కార్మికుల కోసం ఈ పథకాన్ని అమలులోకి తెచ్చారు. స్వర్ణకారులు, చేనేత కార్మీకులు, తాపీ మేస్త్రీలు, శిల్పులు, బుట్టల తయారీ దారులు, చెప్పుకు కుట్టుకునే వారు సవితా సమాజ్ దావర్ వంటి కొన్ని వర్గాల ప్రజలు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఐతే సుమారు 30 లక్షల ఫ్యామిలీలు 5% రాయితీ వడ్డీ రేటుతో రుణ సౌకర్యం అందిస్తారు.
అంతేకాదు వీరిలో మహిళలకు మహిళా సమ్నాన్ పొదుపు పథకం అందిస్తున్నారు. ప్రభుత్వం అందించే ఆడబిడ్డ నిధి, మహా శక్తి యోజన తో పాటుగా కేంద్రం మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ ద్వారా కూడా వారికి సహాయం అందించే అవకాశం ఉంది. పథకం ద్వారా మహిళలకు 7.5 శాతం వడ్డీ రేటు పొందవచ్చు. ఈ పథకం ద్వారా మహిళలు, బాలికలు అకౌంట్ తెరచిన ఏడాదిలో డిపాజిట్ లో 40 శాతం వరకు డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు. దీనితో పాటుగా ప్రధాన మంత్రి ప్రాణం పథకం కూడా వ్యవసాయ రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు రైతులను ప్రోత్సహించేందుకు ఈ పథకం అమలు చేస్తుంది. ఎరువులను సబ్సీడీని కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.