
#image_title
New Schemes : వెనకబడిన పేద ప్రజల కోసమే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పనిచేస్తుంటాయి. వారికి రకరకాల స్కీంస్ తో చేయూత అందిస్తారు. ఐతే కేంద్రం ఇప్పుడు కొత్తగా పేద ప్రజల కోసం కొన్ని కొత్త పథకాలను తీసుకొచ్చింది. ఏ పథకాన్ని ఎవరు వినియోగించుకోవచ్చు.. ఎలా అప్లై చేయాలి అన్నది ఇప్పుడు చూద్దాం.
కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజనను అమలులోకి తెచ్చింది. పేద ప్రజలకు సాయం చేసేక్లా వారి స్వాలంబన చేయాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ఇస్తుంది. ముఖ్యంగా చేతి వృత్తి దారులు, కార్మికుల కోసం ఈ పథకాన్ని అమలులోకి తెచ్చారు. స్వర్ణకారులు, చేనేత కార్మీకులు, తాపీ మేస్త్రీలు, శిల్పులు, బుట్టల తయారీ దారులు, చెప్పుకు కుట్టుకునే వారు సవితా సమాజ్ దావర్ వంటి కొన్ని వర్గాల ప్రజలు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఐతే సుమారు 30 లక్షల ఫ్యామిలీలు 5% రాయితీ వడ్డీ రేటుతో రుణ సౌకర్యం అందిస్తారు.
అంతేకాదు వీరిలో మహిళలకు మహిళా సమ్నాన్ పొదుపు పథకం అందిస్తున్నారు. ప్రభుత్వం అందించే ఆడబిడ్డ నిధి, మహా శక్తి యోజన తో పాటుగా కేంద్రం మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ ద్వారా కూడా వారికి సహాయం అందించే అవకాశం ఉంది. పథకం ద్వారా మహిళలకు 7.5 శాతం వడ్డీ రేటు పొందవచ్చు. ఈ పథకం ద్వారా మహిళలు, బాలికలు అకౌంట్ తెరచిన ఏడాదిలో డిపాజిట్ లో 40 శాతం వరకు డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు. దీనితో పాటుగా ప్రధాన మంత్రి ప్రాణం పథకం కూడా వ్యవసాయ రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు రైతులను ప్రోత్సహించేందుకు ఈ పథకం అమలు చేస్తుంది. ఎరువులను సబ్సీడీని కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది.
Hyper Aadi : తెలుగు టెలివిజన్ రంగంలో తనదైన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ…
దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం ఎంతో…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్లలో WhatsApp ఒకటి. వ్యక్తిగత సంభాషణల నుంచి వ్యాపార సమావేశాల వరకు…
Pirzadiguda Pedda Cheruvu : హైదరాబాద్ శివారు ప్రాంతమైన పిర్జాదిగూడలోని పెద్ద చెరువు ఆక్రమణల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.…
Cousins and Kalyanams Movie Review : మలయాళ ఓటీటీ ప్రపంచంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్…
Koppula Vena Reddy : సూర్యాపేట పట్టణంలోని 5వ వార్డు దూరాజ్పల్లి ప్రాంతంలో ఉన్న వివేకానంద వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం…
Vijay Trisha : తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటులైన Vijay మరియు Trisha Krishnan మరోసారి వార్తల్లో నిలిచారు.…
Parameshwar Reddy : “మీ ఆపదలో అండగా ఉంటా.. మీ కష్టాల్లో మీ బిడ్డగా నిలబడతా.. మీ సంతోషాలను మీతో…
Husband : గుజరాత్లో ఓ వ్యక్తి జిల్లా కలెక్టర్కు లేఖ రాసి దయామరణం కోరిన ఘటన సంచలనంగా మారింది. కుటుంబ…
Farmers Good News : వ్యవసాయ రంగంలో మరో కీలక శాస్త్రీయ ఆవిష్కరణ చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వాతావరణ మార్పులు,…
Vivo S60 : స్మార్ట్ఫోన్ మార్కెట్లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న Vivo తాజాగా చైనాలో Vivo S60 మరియు Vivo…
RCB Vs GT Final : ఐపీఎల్ 2026 సీజన్కు తెరపడే సమయం ఆసన్నమైంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ Royal Challengers…
This website uses cookies.