మోదీ ఇప్పుడు ఆలోచన చేశారు.. నేనెప్పుడో అమలు చేశా.. మళ్లీ స్టార్ట్ చేసిన బాబు?

Advertisement
Advertisement

ఇప్పుడు మనం ఇద్దరి గురించి మాట్లాడుకోవాలి. ఒకరు చంద్రబాబు అయితే.. మరొకరు ప్రధాని మోదీ. నిన్ననే మోదీ సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు తెలుసు కదా. అదేనండి.. కొత్త పార్లమెంట్ భవనం, మంత్రిత్వ శాఖ కార్యాలయాల కోసం శంకుస్థాపన జరిగింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టును చేపట్టినందుకు దేశవ్యాప్తంగా మోదీకి అభినందనలు వెల్లువెత్తాయి. చాలామంది రాజకీయ నాయకులు ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ విషయంలో ప్రధాని మోదీని అభినందించారు.

Advertisement

chandrababu about central vista project

కట్ చేస్తే.. ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు కూడా ప్రధాని మోదీని అభినందించారు. చంద్రబాబు అవకాశం వస్తే వదలరు కదా. పనిలో పనిగా మోదీని పొగడ్తల్లో ముంచెత్తి.. తన గురించి కూడా చెప్పుకున్నారు.

Advertisement

కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం చేపట్టడం అనేది గొప్ప నిర్ణయం కానీ.. ప్రధాని మోదీ ఇప్పుడు ఆ ఆలోచన చేశారు కానీ.. నేను మాత్రం ఎప్పుడో ఆలోచించా.. ఐదేళ్ల కిందనే అమలు చేశా.. అంటూ మళ్లీ తన గురించి చెప్పుకోవడం మొదలు పెట్టారు చంద్రబాబు.

ఒక రాజధాని అంటూ లేని రాష్ట్రంలో అమరావతి అనే క్యాపిటల్ ను నెలకొల్పి… దాన్ని సెంట్రల్ స్పైన్ గా అభివృద్ధి చేయడం కోసం ఎంతో కృషి చేశా. హైకోర్టు, సచివాలయం, రాజ్ భవన్, అసెంబ్లీ, ప్రభుత్వ కార్యాలయాలు.. ఇలా అన్నీ ఒకే చోట ఉండేలా నేను ప్రణాళికలు రచించా. అలాగే.. ఏపీ ప్రజల ఆకాంక్షలకు… ఏపీ ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలు, సంక్షేమం కోసం అమరావతిని దేశంలోనే బెస్ట్ క్యాపిటల్ గా తీర్చిదిద్దడం కోసం ఎంతో కృషి చేశానని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

కాకపోతే.. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల అమరావతి క్యాపిటల్ నాశనం అయిందంటూ చంద్రబాబు దుయ్యబట్టారు.

ఇక్కడ మనం ఆలోచించాల్సినవి మూడు. చంద్రబాబు ఒకేసారి మూడు విషయాలు మాట్లాడేశారు. ఒకటి ప్రధాని మోదీని పొగడటం.. రెండు ప్రస్తుత ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ను విమర్శించడం.. మూడోది.. అమరావతి రాజధాని కోసం తను ఎంత కష్టపడ్డారు.. కేంద్రీకృత పరిపాలన కోసం ఎంత కృషి చేశారు అనేది మళ్లీ ప్రజలకు చెప్పుకోవడం.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

59 mins ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

2 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

3 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

4 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

5 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

6 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

7 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

8 hours ago

This website uses cookies.