
7th Pay Commission
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే డీఏ, డీఆర్ ను పెంచబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం డీఏ 38 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. దాన్ని 4 శాతం పెంచి 42 శాతం చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. దాని వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. జనవరి 1, 2023 నుంచే పెరగనున్న డీఏ, డీఆర్ అమలులోకి రానున్నట్టు తెలుస్తోంది. డీఏతో పాటు డీఆర్ కూడా పెరుగుతుందని తెలియడంతో పెన్షనర్లు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
7th Pay Commission in da hike by 4-percent to central govt employees
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాస్ట్ ఆఫ్ లివింగ్ అడ్జస్ట్ మెంట్ అలవెన్స్ కోసం డీఏను అప్పటి ద్రవ్యోల్బణంను బట్టి పెంచుతూ ఉంటుంది. డీఆర్ కూడా అంతే. డీఆర్ పెన్షనర్ల కోసం పెంచుతుంటుంది. ప్రస్తుతం 38 శాతం డీఏను అందిస్తోంది. 4 శాతం పెరిగితే 42 శాతం కానుంది. అంటే.. బేసిక్ వేతనం రూ.18 వేలు అయితే.. డీఏ రూ.7560 కానుంది. 4 శాతం పెరిగితే రూ.720 కానుంది.
7th Pay Commission in da hike by 4-percent to central govt employees
4 శాతం డీఏ పెరిగితే ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి డీఏ, డీఆర్ పెరుగుతుంది. గత సంవత్సరం సెప్టెంబర్ 28న డీఏ పెరిగింది. దాన్ని జులై 1, 2022 నుంచి అమలు చేశారు. బకాయిలను కూడా ఇచ్చారు. 38 శాతానికి పెరిగింది. 12 నెలల యావరేజ్ ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం జూన్ 2022 వరకు లెక్కించి డీఏను 38 శాతానికి చేశారు. త్వరలో ఆ 38 శాతాన్ని 4 శాతం పెంచి.. 42 శాతం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Buttermilk : వేసవి కాలం రాగానే ఎండలు మండిపోతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో డీహైడ్రేషన్…
Lemon Juice : ఎండాకాలం ప్రారంభమైతే చల్లని పానీయాలపై మనసు మరింత ఆకర్షితమవుతుంది. ముఖ్యంగా నిమ్మరసం (లెమన్ జ్యూస్) వేసవిలో…
Gond and Gond Katira : చూడ్డానికి దగ్గరగా కనిపించడం పేర్లు కూడా కలిపివచ్చేలా ఉండడం వల్ల గోండ్ మరియు…
Modi : ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్నా మన…
Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
This website uses cookies.