
nirmala sitharaman urges for 8th cpc about da rate
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ అందించింది కేంద్రం. దీపావళి సందర్భంగా మరోసారి డీఏ పెంచేందుకు రెడీ అవుతోంది. మరోసారి ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంచనున్నారు. అంటే ప్రస్తుతం పెరిగిన 38 శాతానికి మరో 3 శాతం పెరిగి 41 శాతం డీఏ కానుంది. జనవరి 2023 న డీఏ పెంపు అమలులోకి రానుంది. ద్రవ్యోల్బణం దృష్ట్యా ఈసారి మూడు శాతాన్ని కేంద్రం డీఏ పెంచింది. దీని వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా జీతం పెరగనుంది.
ఏఐసీపీఐ ఇండెక్స్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను కేంద్రం పెంచుతోంది. ఆల్ ఇండియా కంజ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం లేబర్ మంత్రిత్వ శాఖ డేటాను రిలీజ్ చేసింది. దేశం మొత్తం మీద 88 సెంటర్లలో ఇండెక్స్ ను తయారు చేశారు. ప్రతి నెల గత నెలకు సంబంధించిన పారిశ్రామిక ద్రవ్యోల్బణాన్ని లేబర్ మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుంది. అయితే.. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 38 శాతంగా ఉంది.
da to increase by 41 percent on occasion of 7th pay commission
డీఏ పెంపు కూడా గత జులై నుంచే అమలులోకి వచ్చింది. వచ్చే సంవత్సరానికి సంబంధించిన డీఏ అలవెన్స్ ను వచ్చే జనవరి నుంచి పెంచనుంది. 41 శాతం డీఏ వచ్చే జనవరి నుంచి అమలులోకి రానుంది. 2023 లో తదుపరి డీఏను ప్రకటిస్తారు. జులై 2022 నుంచి డిసెంబర్ 2022 వరకు ద్రవ్యోల్బణాన్ని లెక్కించి డీఏను పెంచుతారు. ఇప్పటికే జులై, ఆగస్టుకు సంబంధించిన ఫిగర్స్ వచ్చాయి. ఈ లెక్కల ప్రకారం వచ్చే సంవత్సరం జనవరిలో 3 శాతం డీఏ పెరగనున్నట్టు తెలుస్తోంది.
Bangladesh : భారత్ మరియు బాంగ్లాదేశ్ దేశాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.…
Vijayawada : గత నెల మార్చి 2026లో విజయవాడ పోలీసులు ఒక సాధారణ బైక్ డెలివరీ బాయ్ ని అరెస్ట్…
Aridhaman : విశాఖపట్టణం తీరంలో భారత నౌకాదళం ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. అత్యంత రహస్యంగా జరిగిన ఒక కార్యక్రమంలో…
Realme : ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ Realme మరోసారి తన ‘C’ సిరీస్ను విస్తరించింది. తాజాగా ‘రియల్మీ C100…
Nalgonda : నల్లగొండ నియోజకవర్గంలో రైతుల సంక్షేమానికి మరొక ముందడుగు పడింది. నల్లగొండ మండలంలోని జి. చెన్నారం గ్రామంలో డీసీఎంఎస్…
Revanth Reddy : తెలంగాణ Telangana ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుకు సంబంధించి…
Busireddy Foundation : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నిడమనూరు మండలం బొక్కమంతులపహాడ్ గ్రామానికి చెందిన మేకల లింగమ్మ ప్రస్తుతం…
Kodali Nani : ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా, జగన్మోహన్…
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు ఆయన పుట్టినరోజు (ఏప్రిల్ 8) సందర్భంగా చిత్ర బృందం…
Health Insurance : భారత ప్రభుత్వం ఇన్సూరెన్స్ రంగంలో పెద్ద మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్…
Rythu Bharosa : తెలంగాణలో రైతులకు ఆర్థికంగా తోడ్పడే లక్ష్యంతో అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద రెండో…
New Houses : ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…
This website uses cookies.