MLA Kethireddy : ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఎమ్మెల్యే అనే పదవికి పూర్తిగా న్యాయం చేస్తున్న నాయకుడు. పార్టీలకు.. అతీతంగా ప్రజా సమస్యల విషయంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి కీలకంగా వ్యవహరిస్తారు. ముఖ్యంగా ఆయన నిర్వహించిన “గుడ్ మార్నింగ్ ధర్మవరం” కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో ఆయనకు తిరుగులేని ఫాలోయింగ్ క్రియేట్ చేసింది.
ఈ ప్రోగ్రాంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి ఉదయాన్నే లెగిసి తనని గెలిపించిన నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకుంటారు. ఈ క్రమంలో తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యపై పరిష్కారాలు చూపిస్తారు. పెన్షన్స్, రోడ్ల సమస్యలు ఇంకా ప్రభుత్వం నుండి ప్రజలకు రావలసిన రకరకాల కార్యక్రమాల విషయంలో సంబంధిత అధికారులను ఎప్పటికప్పుడు నిలదీస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొన్ని సంఘటనలు సోషల్ మీడియాలో హైలైట్ అవుతాయి. ఈ రీతిగానే ఒక ఇంటి వద్ద జియో టవర్ మేనేజర్… టవర్స్ వేయడానికి పెద్ద గోయి తవ్వడం జరిగింది.
దీంతో గొయ్యి రోడ్డు పక్కన చాలా లోతుగా తొవ్వడంతో… మరో పక్క ఇల్లు ఉండటంతో సంబంధిత ఇంటి ఓనర్ గొయ్యి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది. దీంతో వెంటనే ఎమ్మెల్యే కేతిరెడ్డి జియో టవర్ మేనేజర్ పై మండిపడి ఫోన్ చేయాలని పక్కనున్న సిబ్బందిని ఆదేశించారు. ఆయన ఫోన్ ఎత్తకపోవడంతో వెంటనే రోడ్డు ఏమైనా వాడి అబ్బ జాగీరా అంటూ కేతిరెడ్డి ఫైర్ అయ్యారు. ఇదే సమయంలో కచ్చితంగా ఈ సమస్య తన పరిష్కరిస్తానని అక్కడ ప్రాంత ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.