Earth QUAKE : ఢిల్లీతో పాటు దేశంలోని పలు ప్రాంతాలలో భూ ప్రకంపనలు.. ఉలిక్కి పడ్డ ప్రజలు
Earthquake : ఇటీవల భూప్రకంపనలు ప్రజలకి వణుకు పుట్టిస్తున్నాయి. New Delhi ఢిల్లీ-ఎన్సీఆర్, bihar Earthquake సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఉదయం భూప్రకంపను సంభవించాయి. మంగళవారం తెల్లవారుజామున ఢిల్లీ-ఎన్సిఆర్, ఎంపి , పాట్నా, బీహార్లోని ముజఫర్పూర్తో సహా ఉత్తర భారతదేశంలో బలమైన భూకంపం సంభవించింది.రిక్టర్ స్కేలుపై 7.1 నమోదైనట్లు తెలుస్తోంది. నేపాల్-టిబెట్ సరిహద్దు అయిన లబుచేకు 93 కి.మీ దూరంలో సంభవించినట్లు అధికారులు గుర్తించారు. ఈ భూకంప ప్రభావం భారత్లోని పలు రాష్ట్రాలపై పడింది. ఢిల్లీలతో పాటు బీహార్లోని మోతిహారి, సమస్తిపూర్తో పాటు పలు ప్రాంతాల్లో ఐదు సెకన్ల పాటు భూమి కంపించినట్లు సమాచారం.
Earthquake : బిగ్ బ్రేకింగ్.. ఢిల్లీతో పాటు దేశంలోని పలు ప్రాంతాలలో భూ ప్రకంపనలు.. ఉలిక్కి పడ్డ ప్రజలు..!
భూకంపం ధాటికి ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ సహా ఎన్సీఆర్ ప్రాంతాల్లో భూప్రకంపనలతో అక్కడ నివసిస్తున్న వారు నిద్రలోంచి మేల్కొన్నారు. భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతానికి ఎలాంటి నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదు.ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని అనేక నగరాల్లో బలమైన భూకంపం సంభవించింది. ప్రస్తుతం భూకంప తీవ్రతకు సంబంధించిన సమాచారం తెలియరాలేదు. ఆ భూకంప తీవ్రత దాదాపు 4గా నమోదైంది. ఢిల్లీ, నోయిడా-గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, పాట్నా, ముజఫర్పూర్, వైశాలి, సీతామర్హి, మధ్యప్రదేశ్లోని అనేక నగరాలలో భూకంపం సంభవించిందని చెబుతున్నారు
మంగళవారం ఉదయం 6.40 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు ప్రజలు చెబుతున్నారు. నేపాల్, చైనాలోనూ భూమి కంపించింది. నేపాల్లో దీని తీవ్రత 6.5గా ఉండగా, చైనాలో 6.9గా ఉంది. నేపాల్లోని లోబుచేకి ఉత్తర-వాయువ్యంగా 84 కి.మీ దూరంలో 6.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని, దీని లోతు 10 కి.మీ.లు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నేపాల్లోని గోకర్ణేశ్వర్ ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై 7.1 నమోదైనట్లు తెలుస్తోంది. నేపాల్-టిబెట్ సరిహద్దు అయిన లబుచేకు 93 కి.మీ దూరంలో సంభవించినట్లు అధికారులు గుర్తించారు. ఈ భూకంప ప్రభావం భారత్లోని పలు రాష్ట్రాలపై పడింది.
Toli Ekadashi 2025 : శ్రావణ శుద్ధ ఏకాదశి అంటే భక్తులకు ప్రత్యేకమే. దీనిని "దేవశయని ఏకాదశి" Toli Ekadashi…
7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ (DA) పెంపు జరగబోతుంది. తాజా సమాచారం…
Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…
Mars Ketu Conjunction : శాస్త్రం ప్రకారం 55 సంవత్సరాల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోకి సంయోగం చెందబోతున్నాడు.తద్వారా, కన్యారాశిలోకి…
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్లో హీరోయిన్గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
This website uses cookies.