Categories: ExclusiveNews

Electric Bike : ఎలక్ట్రిక్ బైక్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. హైదరాబాద్ మొత్తం తిరిగేయొచ్చు…

Advertisement
Published by
Advertisement

Electric Bike : ఇప్పటికాలం చాలా మారిపోయింది. రోజురోజుకీ టెక్నాలజీ బాగా డెవలప్ అవుతుంది. నిత్యజీవితంలో వాడేటివి కూడా శరీరానికి ఎక్కువగా పని చెప్పకుండా సులువుగా ఉండేలా ఎలక్ట్రిక్ పద్ధతిలో తయారు చేస్తున్నారు. ఒకప్పుడు మనవాళ్లు బయటకు వెళ్లాలంటే సైకిల్ మీద వెళ్లేవారు. అలా సైకిల్ ప్రతి ఒక్కరి ఇంటిలో ఉండేది. సైకిల్ లేని ఇల్లు లేదంటే అది అతిశయోక్తి కాదు. కొన్నాళ్లకు ద్విచక్ర వాహనాలు వచ్చాయి. వీటి వలన సైకిల్ ను ఉపయోగించే వారి సంఖ్య తగ్గిపోయింది. పెట్రోల్ తో నడిచి వాహనాలను ఉపయోగిస్తున్నారు. ఈ కాలంలో ద్విచక్ర వాహనం లేని ఇల్లు లేదు. అయితే పెట్రోల్ రేట్లు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అలాగే పర్యావరణానికి కూడా హాని కలుగుతుంది.

Advertisement

అందుకే వీటికి బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది.ఇప్పుడు ద్విచక్ర వాహన రంగంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్ లకు బాగా డిమాండ్ పెరిగింది. దీనివలన ఆటోమేకర్లు తమ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో తక్కువ ధర నుంచి అధిక రేంజ్ వరకు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లను అనేక కంపెనీలు తయారు చేస్తున్నాయి. అందులో ఒకటే ఒకాయ కంపెనీ. ఈ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేస్తుంది. వీటి ద్వారా బ్యాటరీ రేంజ్, ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ వంటి వివరాలను తెలిపింది. ఒకాయన ఫాస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ 72v,64Ah కెపాసిటీ లిథియం ఐయామ్ బ్యాటరీ ప్యాక్ కలదు. ఈ బ్యాటరీతో 1200w BLDC మోటార్ జత చేయబడింది. బ్యాటరీ చార్జింగ్ అనేది నాలుగు నుండి ఐదు గంటలు పూర్తిగా చార్జ్ అవుతుంది.

Advertisement

Electric vehicle and its cost praise

ఒకాయ ఫాస్ట్ స్కూటర్ ను ఒకసారి ఛార్జ్ చేస్తే గంటకు 140 నుంచి 160 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చని కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్ గరిష్ట వేగం 60kmph వేగంతో వెళ్లవచ్చు అని కంపెనీ తెలిపింది. ముందు మరియు వెనుక చక్రాలలో డ్రమ్ బ్రేకులు పెట్టబడ్డాయి. దీంతో అల్లాయ్ వీల్స్, ట్యూబ్ లెస్ టైర్లను జోడించారు. ఈ స్కూటర్ ధర మార్కెట్లో రూ. 99,000 తో విడుదల చేసింది. అయితే ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల ధర ఎక్కువగా ఉన్నాయి. ఇండియాలో పెట్రోల్ వాహనాలతో పోల్చుకుంటే ఎలక్ట్రిక్ వాహనాలు ధరలు ఎక్కువ ఉన్నాయి. దీని వలన నిరుపేద ప్రజలు వీటిని కొనలేరు. అయితే రాబోయే రెండేళ్లలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ధరను తగ్గిస్తామని ఇటీవల కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ ఘట్కరి చెప్పారు. రెండేళ్లలో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ త్రీ వీలర్స్ ఫోర్ వీలర్స్ ధరలు సాధారణంగానే ఉంటాయి అన్నారు.

Advertisement

Recent Posts

Nepal vs Scotland T20 World Cup 2026 : చరిత్ర సృష్టించిన నేపాల్… స్కాట్లాండ్‌పై ఘన విజయం!

Nepal vs Scotland T20 World Cup 2026 Highlights: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో నేపాల్ క్రికెట్…

4 hours ago

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పిల్లల పై తీవ్ర విమర్శలు..?

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని Andhra pradesh సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి ప్రస్తుతం చాలా దయనీయంగా…

5 hours ago

Bill Gates : బిల్ గేట్స్ ని ఇండియా నుంచి గెంటేయండి .. కూటమి కి షాక్ ఇస్తూ తీవ్ర నిరసనలు

Bill Gates  : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra pradesh Government బిల్ గేట్స్ రాకను ఒక గొప్ప అవకాశంగా చూస్తూ…

6 hours ago

IBomma Ravi : బిగ్ బ్రేకింగ్‌.. ‘ఐబొమ్మ’ రవికి బెయిల్ మంజూరు … కోర్టు షరతులు ఇవే .. !

IBomma Ravi : సినిమా పైరసీ ప్రపంచంలో భారీ సంచలనం సృష్టించిన ‘ఐబొమ్మ’ వెబ్‌సైట్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.…

7 hours ago

Gitam University : బాలకృష్ణ అల్లుడు గీతం యూనివర్సిటీ పై సుప్రీం సంచలన ఆదేశాలు

Gitam University : తెలంగాణలో ప్రముఖ విద్యాసంస్థ అయిన గీతం యూనివర్సిటీకి సంబంధించి వందల కోట్ల విద్యుత్ బకాయిల వ్యవహారం…

7 hours ago

Central Government : రైతులకు కేంద్రం మరో గుడ్‌న్యూస్‌ .. ఇక పై ఏ సమాచారమైనా నిమిషాల్లోనే ..!

Central Government : రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా రైతులకు సమగ్ర…

8 hours ago

Russia : డాలర్ దిశగా రష్యా కొత్త అడుగు : భారత్‌పై ఎలాంటి ప్రభావం పడనుంది ..?

Russia : గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ వాణిజ్యాన్ని ఆధిపత్యం చేస్తున్న అమెరికన్ డాలర్‌కు ప్రత్యామ్నాయ వ్యవస్థను నిర్మించాలని రష్యా…

9 hours ago

Mad For Each Other Couple Show : బిగ్ బాస్ ని మించిన షో .. కపుల్స్ అందరూ రిసార్ట్ లో.. Contestants లిస్టు ఇదిగో

Mad For Each Other Couple Show : బిగ్‌బాస్ షోకి ఉండే క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు…

10 hours ago