ESI Jobs 2022 : కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఈఎస్ఐ సంస్థ తాజాగా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ లో అప్పర్ డివిజనల్ క్లర్క్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, స్టెనోగ్రఫర్ పోస్టుల కోసం తాజాగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది.కేవలం పదో తరగతి పాస్ అయితే చాలు.. ఈ ఉద్యోగాలకు అప్లయి చేసుకోవచ్చు.
దీని కోసం ఇవాళే చివరి తేదీ. ఫిబ్రవరి 15 వరకే ఆన్ లైన్ లో అప్లయి చేసుకోవాల్సి ఉంటుంది.ఈ ఉద్యోగాల కోసం పదో తరగతి పాస్ అయిన వాళ్లు అప్లయి చేసుకుంటే రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణులు అయిన వాళ్లకు స్కిల్ టెస్ట్ ఉంటుంది.స్టెనోగ్రఫీ, యూడీసీ పోస్టులకు 18 నుంచి 27 ఏళ్ల వయసు ఉండాలి. ఎంటీఎస్ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ల వయసు ఉండాలి.
ఎంటీఎస్ పోస్టులకు పదో తరగతి, స్టెనో కు ఇంటర్, యూడీసీ పోస్టులకు డిగ్రీ పాస్ అయి ఉండాలి.మొత్తం ఖాళీలు 3820. అందులో యూడీసీ 1726, స్టెనోగ్రఫర్ 163, మల్టీటాస్కింగ్ స్టాఫ్ 1931 పోస్టులు ఉన్నాయి. ఇందులో తెలంగాణలో 72 పోస్టులు, ఏపీలో 35 ఖాళీలు ఉన్నాయి. ఇంకెందుకు అలస్యం.. వెంటనే ఈఎస్ఐ వెబ్ సైట్ లోకి వెళ్లి వెంటనే అప్లయి చేసుకోండి.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.