Good News : ఆంధ్రప్రదేశ్ లో ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉన్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అండగా నిలిచే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపధ్యంలోనే అదనపు రుణ సదుపాయం కోసం ఏపీ అడుగులు వేస్తుంది. ఇక కేంద్రం కూడా ఈ విషయంలో పెద్ద మనసుతో వ్యవహరిస్తూ రాష్ట్రానికి సహాయ సహకారాలు అందిస్తుంది.
ఆర్బీఐ వద్ద రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్ల వేలం వేసి 2 వేల కోట్ల సమీకరించారు. 2 వేల కోట్లకు 7.13 శాతం వడ్డీతో బాండ్లు వేలం వేసింది ఏపీ ప్రభుత్వం. గత వారం సేకరించిన 2 వేల కోట్లను ఓడీ కింద ఆర్బిఐ జమ చేసుకుంది. ప్రస్తుతం మరో 2 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది.
ఇటీవల అదనపు రుణపరిమితికి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం అప్పులు చేయడం పట్ల విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. ఆర్ధిక వ్యవస్థను నాశనం చేసి అవినీతికి పాల్పడుతున్నారని అందుకే ఈ రేంజ్ లో అప్పులు చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నాయి.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.