Etela Rajender : ‘టీఆర్ఎస్ దాడి నుంచి తప్పించుకోవడానికే బీజేపీలో చేరుతున్న ఈటల’

Advertisement
Advertisement

Etela Rajender : ఈటల రాజేందర్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఆయన ఆదివారమే ఢిల్లీకి వెళ్లారు. అక్కడే ఇంకా కొన్ని రోజులు ఉండే అవకాశం ఉంది. ఈటల రాజేందర్ తో పాటు.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్, తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ లు కూడా ఢిల్లీకి వెళ్లారు. వీళ్లంతా కలిసి సోమవారం బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఈటల రాజేందర్.. జేపీ నడ్డాతో పార్టీలో చేరే విషయం గురించి చర్చించినట్టు తెలుస్తోంది.

Advertisement

etela rajender trs huzurabad mla bjp party

పార్టీలోకి వస్తే.. మంచి స్థానం ఇస్తామని జేపీ నడ్డా.. ఈటలకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే.. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఒక్కటే అన్న ఉద్దేశంలో ప్రజలు ఉన్నారని.. అలా ఉండకుండా.. టీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలేలా.. బీజేపీ వ్యవహరించాలని.. టీఆర్ఎస్ పార్టీని ఓడించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని ఈసందర్భంగా ఈటల రాజేందర్.. నడ్డాతో చెప్పినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా.. తెలంగాణలో 2023 లో అధికారంలోకి వచ్చేది బీజేపీనే. తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే రాజకీయ పోరు.. అని నడ్డా స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

etela rajender trs huzurabad mla bjp party

Advertisement

Etela Rajender : పార్టీలో చేరే విషయమై త్వరగా నిర్ణయం తీసుకోండి

అయితే.. బీజేపీలో చేరే విషయంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఈటల రాజేందర్ కు నడ్డా తెలిపినట్టు సమాచారం. సుమారు గంట భేటీ తర్వాత.. త్వరలోనే పార్టీలో చేరే విషయంపై నిర్ణయం తీసుకుంటానని ఈటల రాజేందర్.. నడ్డాకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే.. ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతున్నారన్న వార్తలు తెలంగాణ వ్యాప్తంగా గుప్పుమనడంతో.. చాలా మంది నేతలు స్పందిస్తున్నారు. జూన్ 2 నే ఆయన పార్టీలో చేరుతారనే వార్తలు కూడా వస్తున్నాయి. అందుకే ఢిల్లీ వెళ్లారని… పార్టీలో చేరిన తర్వాతనే తిరిగి తెలంగాణకు వస్తారనే వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ నేతలు కూడా స్పందించారు. టీఆర్ఎస్ పార్టీ దాడి నుంచి తప్పించుకోవడం కోసమే ఈటల రాజేందర్ బీజేపీ వైపు చూస్తున్నారని.. కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి నుంచి తప్పించుకోవడం కోసమే ఆయన ఢిల్లీ వెళ్లారని.. ఆయన కుటుంబ సభ్యుల మీద కూడా కేసులు పెడుతున్నారని ఆయన విమర్శించారు.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

43 mins ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

2 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

3 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

4 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

5 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

6 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

7 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

8 hours ago

This website uses cookies.