AP Govt : చిన్నపిల్లలను అడ్డం పెట్టుకొని జగన్ సర్కార్ పై దుష్ప్రచారం.. అసలు నిజం ఏంటో తెలుసా? వీడియో

Advertisement
Advertisement

AP Govt : ఒకప్పుడు ఏదైనా విషయం జనాలకు తెలియాలంటే మీడియాలో రావాలి. అప్పుడే అందరికీ తెలిసేది. మరి.. ఈరోజుల్లో క్షణం పట్టదు.. ఏ విషయమైనా జనాలకు చేరడానికి. అవును.. దానికోసం మనం వాడుతున్నదే సోషల్ మీడియా అనే వెపన్. సోషల్ మీడియా ప్రభావం నేటి జనరేషన్ పై చాలా ఉన్నది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఏది పోస్ట్ అయినా అది పబ్లిక్ కు కనిపిస్తుంది. అంటే.. సోషల్ మీడియాలో ఏ విషయం షేర్ చేసినా అది జనాలకు చేరుతుంది అన్నమాట. ఎవరినైనా తిట్టాలన్నా.. విమర్శించాలన్నా డైరెక్ట్ గా అవసరం లేదు. సోషల్ మీడియా చాలు.

Advertisement

తాజాగా ఏపీ ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం కొందరు సోషల్ మీడియానే వినియోగించుకున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం లింగాపురం గ్రామానికి చెందిన విద్యార్థులు వరాహ నది నీటిలో నిలబడ్డారు. చేతులు జోడించి నిలబడి అక్కడ రోడ్డు వేయాలంటూ అధికారులను వేడుకుంటున్నారు. సీఎం జగన్ ను వేడుకుంటున్నట్టుగా ఉన్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో కొన్ని మీడియా సంస్థలు ఆ వీడియోను తెగ హైలైట్ చేస్తున్నాయి. ఆ వీడియో కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను కావాలని ఉద్దేశ పూర్వకంగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ తేల్చి చెప్పింది. అంతే కాదు..

Advertisement

fact check on viral video of children on ap govt

AP Govt : వీడియో ఫేక్ అని తేల్చిన ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్

సీఎంవో కార్యాలయం కూడా ఈ వీడియో వెనుక ఉన్న అసలు విషయాన్ని ఏపీ ప్రజలకు తెలియజేసింది. నిజానికి.. బలిఘట్టం శివారు లింగాపురం గ్రామానికి వెళ్లే దారిలో వరాహనదిపై ఇప్పటికే బ్రిడ్జి ఉంది. గ్రామం నుంచి ఈ బ్రిడ్జి ద్వారా వెళ్లొచ్చు. రోడ్డు కూడా బాగుంది. గ్రామస్థులు అందరూ ఇదే రోడ్డును వినియోగిస్తున్నారు. అసలు నదిలో దిగాల్సిన అవసరం లేదు అని సీఎంవో కార్యాలయం క్లారిటీ ఇచ్చింది. గ్రామాన్ని, బ్రిడ్జిని మరింత దగ్గరగా కలుపుతూ కొత్తగా నిర్మించనున్న అప్రోచ్ రోడ్డు కోసం భూములను కూడా సేకరిస్తున్నారు. భూసేకరణ పూర్తికాగానే త్వరలో రోడ్డును కూడా వేయనున్నారు. ఇప్పటికే వినియోగిస్తున్న రోడ్డుకూ మరమ్మతులు నిర్వహించనున్నారు..అంటూ ఏపీ సీఎంవో అసలు నిజం బయటపెట్టింది. దీంతో ప్రతిపక్షాలు కళ్లు బైర్లుకమ్మేశారు.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్..మరో మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో భరోసా డబ్బు జమ !!

Rythu Bharosa : తెలంగాణలో యాసంగి సాగు పనులు ఊపందుకున్న వేళ, రైతులకు గొప్ప శుభవార్త అందించబోతుంది తెలంగాణ సర్కార్.…

17 minutes ago

AP Budget 2026-27 : ఏపీ బడ్జెట్ 2026-27 హైలైట్స్ ! ఏ శాఖకు ఎంత కేటాయించారంటే..!!

AP Budget 2026-27 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రూ. 3,32,205 కోట్ల…

51 minutes ago

TG Municipal Elections : మున్సిపల్ ఎన్నికల్లో గల్వాన్ అమరుడు కల్నల్ సంతోష్ ఫ్యామిలీ కి షాక్ ఇచ్చిన ఓటర్లు

TG Municipal Elections : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సూర్యాపేటలో అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడమే కాకుండా,…

1 hour ago

TG Municipal Results : మున్సిపల్ ఎన్నికల్లో రూ.20 కోట్లు ఖర్చు చేసిన ఓడిన అభ్యర్థి..ఏ పార్టీ అభ్యర్దో తెలుసా ?

TG Municipal Results : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో నిజామాబాద్ కార్పొరేషన్ వేదికగా జరిగిన ఒక ఖరీదైన ఓటమి…

2 hours ago

TG Municipal Elections : మున్సిపల్ ఎన్నికల్లో ఓటుకు రూ.70వేలు ఇచ్చాడు..మరి గెలిచాడా ?

TG Municipal Elections : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీలో చోటుచేసుకున్న ఒక ఆసక్తికరమైన…

3 hours ago

Samsung Galaxy J15 Prime 5G Review : శాంసంగ్ నుంచి అదిరిపోయే ఫోన్.. 108MP కెమెరా, 6000mAh బ్యాటరీతో గెలాక్సీ జే15 ప్రైమ్ 5G వచ్చేసింది

Samsung Galaxy J15 Prime 5G Review : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ Samsung, మరోసారి టెక్ మార్కెట్‌లో…

4 hours ago

Gold, Silver Rate Today, 14 February 2026 : పసిడి ప్రియులకు ‘వాలెంటైన్స్ డే’ గిఫ్ట్: వరుసగా రెండో రోజూ తగ్గిన బంగారం ధరలు!

Gold, Silver Rate Today, 14 February 2026 : బంగారం ధరల పెరుగుదలతో బెంబేలెత్తిపోతున్న సామాన్యులకు ఊరటనిస్తూ, పసిడి…

5 hours ago

Brahmamudi February 14th Episode: బ్రహ్మముడి ఫిబ్రవరి 14 ఎపిసోడ్: ఇల్లు వదిలి వెళ్లిపోయిన రాజ్, కావ్య.. రుద్రాణి ప్లాన్‌తో ధాన్యలక్ష్మి ఉగ్రరూపం..!

Brahmamudi February 14th Episode: స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతున్న పాపులర్ సీరియల్ 'బ్రహ్మముడి' రోజుకో మలుపు తిరుగుతూ…

5 hours ago