
Diabetic : షుగర్ పేషెంట్లకు సూపర్ న్యూస్... ఈ చికిత్సతో పూర్తిగా నయంలో చైనా పరిశోధకులు సక్సెస్ ?
Diabetic : ప్రస్తుతం మనం ఉన్న ఈ కాలంలో చెడు ఆహారపు అలవాట్ల వలన ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాం. అయితే ఈ సమస్యలలో ఒకటి షుగర్. ఈ షుగర్ వ్యాధి వచ్చింది అంటే దీనిని పూర్తిగా నయం చేయలేము అనే సంగతి అందరికీ తెలిసిందే. కానీ చైనా పరిశోధకులు షుగర్ వ్యాధిని పూర్తిగా నయం చేశారు. అది కూడా కేవలం 11 వారాలలోనే దీనికి సంబంధించిన ఇన్సులిన్ లు కూడా పూర్తి చేశారు. సెల్ థెరపీతో అసాధ్యం అనుకున్న పనులు కూడా సుసాధ్యం చేశారు. వైద్య చరిత్రలోనే గొప్ప ముందడుగుగా అభివర్ణిస్తున్నారు. అసలు ఇది ఎలా సాధ్యం అంటే. క్రోమంలోని కణజాలంపై షుగర్ వ్యాధి ఏ విధంగా ప్రభావం చేయగలదో,క్రియేటెడ్ అల్గారిద్దం ద్వారా మొదటి రీసెర్చ్ చేస్తారు. దాని తర్వాత రోగి రక్తం లోని మూల కాణా లను అనగా సీడ్ సెల్స్ ల ను తీసుకోని సెల్ థెరపీతో వాటిలో కొన్ని మార్పులను చేస్తారు. దాని తర్వాత క్రమంలో ప్రభావితమైన కణాలను కూడా ఆ స్థానంలో ట్రాన్స్పరెంట్ లో కూడా ప్రవేశపడతారు. ఈ తరుణంలో రోగికి ఇచ్చే ఇన్సులిన్ ఇతర మందుల మోతాదులను కూడా తగ్గిస్తారు. ఈ ప్రయోగం అనేది సత్ఫలితాలను కూడా ఇస్తుంది అని పరిశోధకులు తెలుపుతున్నారు.
జులై 2021 లో మొదట నాలుగు మంది రోగులకు ఇలా సెల్ ట్రాన్స్ ప్లాంట్ చేసామని, 11 వారాలు టైం లోనే అతను ఇన్సూరెన్స్ ఇతర మందులను వాడటం పూర్తిగా మానివేసినట్లుగా పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం అయితే ఆ వ్యక్తికి మాత్రం డయాబెటిస్ సంపూర్ణంగా నయమైంది అని కూడా తెలిపారు. చివరి మూడు నెలలుగా ఆ వ్యక్తి ఇన్సులిన్ తీసుకోవడం లేదు అని తెలిపారు. చైనాలోని చాంగ్ జంగ్ ఆసుపత్రి, రేంజ్ ఆస్పత్రి వైద్యులు సంయుక్తంగా ఈ ప్రయోగాలనేవి చేశారు. డయాబెటిస్ ట్రీట్మెంట్ సెల్స్ ప్రయోగం గొప్ప ముందడుగు అని సాకేతికత విస్తృతంగా అందుబాటులోకి వస్తే ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ తో బాధపడుతున్నవారికి కోట్లాది మందికి కూడా ఎంతో ఆర్థికంగా, శారీరకంగా రిలీఫ్ వస్తుంది అది పలువురు వైద్య నిపుణులు తెలిపారు.
Diabetic : షుగర్ పేషెంట్లకు సూపర్ న్యూస్… ఈ చికిత్సతో పూర్తిగా నయంలో చైనా పరిశోధకులు సక్సెస్ ?
2021 లెక్కల ప్రకారం చూస్తే, ప్రపంచ వ్యాప్తంగా కూడా 53.7 కోట్ల మంది డయాబెటిస్ తో బాధపడుతూ ఉన్నారు. డయాబెటిస్ చికిత్సకు కేవలం 2021లో రోగులు ఖర్చు చేసినటువంటి డబ్బులలో 9 66 బిలియన్ డాలర్లు. దీనిలో మరి ముఖ్యంగా చెప్పాలంటే. ప్రతి ఏడుగురు షుగర్ రోగులలో ఒకరు భారతీయులై ఉన్నారు అని లెక్కలు చెబుతున్నారు. గోవాలోని మొత్తం జనాభాలో 26% మంది డయాబెటిస్ రోగులు ఉన్నారు అని సర్వే తెలిపింది. ప్రపంచంలోనే ప్రతి పది మందిలో కూడా ఒకరు డయాబెటిస్ తో బాధపడుతూ ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ తగ్గించేందుకు శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. అయితే ఈ సెల్ థెరపీతో చైనా శాస్త్రవేత్తలు వేసిన ముందడుగు వైద్యశాస్త్రంలో అరుదేన ఘనతగా చెప్పుకోవచ్చు అని విశ్లేషకులు తెలిపారు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
Protein Food : ప్రస్తుతం ఫిట్నెస్, వెయిట్ లాస్, మసిల్ బిల్డింగ్పై ఆసక్తి పెరగడంతో ప్రోటీన్ గురించి అవగాహన కూడా…
Snakes : ప్రపంచంలో దాదాపు ప్రతి దేశంలోనూ పాములు కనిపిస్తాయి. అడవులు, పర్వతాలు, ఎడారులు, గ్రామాలు ఇలా ఎక్కడైనా వాటి…
Watermelon vs Muskmelon : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. మార్కెట్లలో పుచ్చకాయలు, ఖర్బూజాలు కనిపించడం మొదలవుతుంది. శరీరానికి చల్లదనం…
Apple Cider Vinegar : ఇటీవల కాలంలో బరువు తగ్గేందుకు చాలామంది ఆపిల్ సైడర్ వెనిగర్ (ACV)ను తమ డైట్లో…
Migraine : రోజంతా మొబైల్, ల్యాప్టాప్, టీవీ స్క్రీన్ల ముందే గడుపుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఉద్యోగం, చదువు,…
Tea : భారతీయ కుటుంబాల్లో టీకి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం నిద్రలేవగానే ఒక…
This website uses cookies.