Kumbha Rasi : కుంభరాశి వారికి జూన్ నెలలో ఆశించినటువంటి లాభాలు చేకూరనున్నాయి. అయితే ఈ రాశి వారు కొన్ని కొన్ని పనులను ముందుగా ప్రణాళిక వేసుకొని చేయడం వలన ఆ పనులలో విజయాలను సాధిస్తారు. ఉద్యోగస్తులు వ్యాపారస్తులు లాభాలను చూస్తారు. అలాగే వారికి తగ్గిన గుర్తింపు లభిస్తుంది. కెరియర్ పరంగా మీరు ఆలోచించే విధానం బట్టి ప్రశాంతత ఉంటుంది. విదేశాలకు వెళ్లి స్థిరపడాలి అనుకున్న కుంభరాశి జాతకులకు ఇది ఒక అవకాశంగా అనుకోవచ్చు. కుటుంబ శ్రేయస్సు కోరుకుంటూ వీరు చేసే ప్రతి పని కూడా లాభదాయకంగా ఉంటుంది. పిల్లల విషయంలో మీరు కంగారు పడకపోతే అది కొంత ప్రమాదాన్ని చూపిస్తుంది. ఇప్పుడు సంతానం కలగకపోతే ముందు రోజుల్లో సంతానం కలగడం కష్టంగా మారుతుంది. అలాగే సంతాన యోగం కూడా ఇప్పుడు చాలా చక్కగా ఉంటుంది కాబ్బటి ఇప్పుడే ప్రయత్నాలు చేయడం మంచిది. కొన్ని కొన్ని వ్యవహారాల యందు చాకచక్యంగా వ్యవహరించడం మంచిది.
ఆర్థిక వ్యవహారాలలో రుణ బాధల నుంచి విముక్తి పొందే అవకాశం కనిపిస్తుంది .గతంలో చేసినటువంటి రుణము చిన్నదైన పెద్దదైన ఈ మాసంలో తీరే అవకాశం కనిపిస్తుంది. అలాగే చిన్ననాటి మిత్రులతో కలిసి వ్యాపారం జరుపుటకు మీరు తీసుకున్న ఒక నిర్ణయం చాలా ఆలోచింపచేస్తుంది. కాబట్టి ఆలోచనతో వ్యాపారం చేయడం అనేది చాలా మంచిది. మోసపూరితమైన వ్యక్తులు ఈ కుంభరాశి స్త్రీల వెనక తిరుగుతూ ఉంటారు. కాబట్టి స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. ఏమరపాటుతో ఉన్నట్లయితే నష్టపోవాల్సి ఉంటుంది. అలాగే పరిస్థితులు అనుకూలంగా ఉండడం వలన ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. దూరం వెళ్లి ఉద్యోగాలు చేయాల్సిన అవసరం వస్తుంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు కానీ ఉన్నాయి అనే భ్రమలో ఉంటారు. కుంభరాశిలో ఉన్నటువంటిి రాజకీయ నాయకులు కొత్త పదవుల కోసం ఆరట పడుతూ ఉంటారు. అటువంటి వారికి నిరుత్సాహం ఎదురయ్యే అవకాశం ఉంది.
కొంత కఠినంగా ఉన్న రాజకీయ నాయకులకు అపజయం కలుగుతుంది. విద్యార్థులకు అద్భుతమైన అవకాశం విదేశాలకు వెళ్లి స్థిరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి కుంభ రాశి వారికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అవమానాన్ని కూడా కొంతమంది సన్మానం అనుకుంటారు. అయినప్పటికీ కుంభ రాశి వారికి కొన్ని సత్ఫలితాలు కలుగుతాయి. ఏ విషయమైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.అలాగే కుంభరాశిలో ఉన్న వారికి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కుంభరాశి వారు మీ ఇంటి పక్కలో ఉన్న దేవాలయాలను సందర్శించండం శుభ ఫలితాలను కలుగజేస్తుంది.
కుంభ రాశి వారు ప్రతి శనివారం పూట ఆవుకి ఉలవలు నానబెట్టి ఉడకబెట్టి చల్లారిన తర్వాత రెండు చిటికెడల ఉప్పు వేసి కలిపిన తర్వాత ఒకటి లేదా రెండు గుప్పల్లో తినిపించండి. పచ్చి గడ్డిని ఆవుకి సమర్పించండి. గోసేవ చెయ్యండి. మీ బాధలు ఏవైతే ఉన్నావే అవి గోవు దగ్గర మౌనంగా చెప్పండి. గోవు తప్పనిసరిగా మీ మనసులో బాధని తీరుస్తుంది.
Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…
Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ (PM E-డ్రైవ్)…
TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…
Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…
Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…
Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…
Shekar Basha : బిగ్బాస్ తెలుగు 8 సక్సెస్ ఫుల్గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…
Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…
This website uses cookies.