Categories: News

Good News : మహిళలకు గుడ్ న్యూస్… వడ్డీ లేని రుణాలు అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం…

Advertisement
Advertisement

Good News : ఎంతోమంది మహిళలు అలాగే ఖాళీగా ఉంటున్న నిరుద్యోగులు, ఇలా ఇలాంటి వారందరూ ఏదో ఒక వ్యాపారం చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ వారికి అనుకున్నంత పెట్టుబడి లేకపోవడం వలన ఆగిపోతూ ఉంటారు. మహిళలకి కొన్ని ఇబ్బందులు కారణంగా కూడా వ్యాపారాలు చేయలేకపోతుంటారు. ఇలాంటి వారందరికీ ఇప్పుడు గుడ్ న్యూస్. చెప్తున్న కేంద్ర ప్రభుత్వం. అయితే కేంద్ర ప్రభుత్వం వారు ఉద్యోగిని అనే పథకంతో వడ్డీ లేని లోన్లను ఇవ్వడం స్టార్ట్ చేసింది. అయితే ఈ పథకంలో ఒక్క స్త్రీకి వడ్డీ లేకుండా మూడు లక్షల రుణాన్ని అందిస్తోంది. దాంతో వాళ్లు నచ్చిన బిజినెస్ పెట్టుకోవచ్చు. ఒకవేళ వారు వ్యాపారం ఎలా చేయాలో తెలియకపోతే. వారికి దాని గురించి ఎటువంటి అవగాహన, ఆలోచన లేకపోతె.. దీనికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం వారు కొన్ని సహాయ సహకారాలను అందజేస్తారట. అవి గాజుల తయారీ, అగరవత్తుల తయారీ, బేకరీ క్యాంటీన్, క్యాటరింగ్, క్లీనింగ్ పౌడర్, కాఫీ ,టీ పౌడర్, బ్యూటీ పార్లర్ ఇలా ఎన్నో రకాల బిజినెస్ కి సంబంధించిన కోచింగ్ ఇవ్వడానికి కొన్ని కంపెనీలు ప్రభుత్వం వారిచే అగ్రిమెంట్ చేసుకున్నాయట.

Advertisement

అయితే ఈ వ్యాపారాలలో ఏదైనా చేయాలి అనుకుంటే. ఈ విధంగా కోచింగ్ ను తీసుకొని మీరు సింపుల్ గా రుణాలు పొందవచ్చు. అయితే ఈ ఉద్యోగిని అనే పథకం రుణం పొందడానికి ఎలాంటి వారు అర్హులు, ఈ లోన్ ఎలా పొందాలి. అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ ఉద్యోగిని పథకం పొందడానికి కనీసం 25 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వయసు గలవారు మాత్రమే ఈ లోన్లను తీసుకోవడానికి అర్హులు. అయితే వారి ఫ్యామిలీ ఇన్కమ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష యాభై వేలు రూపాయల వరకు ఉండాలి. ఒకవేళ దానికంటే ఎక్కువ ఉన్నట్లయితే ఈ లోన్లను తీసుకోవడానికి అర్హులు కారట. అయితే స్త్రీ లు కనుక, వితంతువులు, వికలాంగులు ఇలాంటి వారికి ఇన్కమ్ అనేది ఇంత, అంత అనేది లిమిట్ ఉండదు. అదేవిధంగా రీజనల్ రూరల్ బ్యాంక్స్ ,కో ఆపరేటివ్ బ్యాంకులు, కమర్షియల్ బ్యాంక్స్ ఇలా ఈ బ్యాంకులు వీరికి లోన్లను ఇస్తాయి.

Advertisement

Good News for women Central government providing interest free loans

వీరు ఆ బ్యాంకు కి దగ్గరికి పోయి ఈ ఉద్యోగిని పథకం గురించి పలు సమాచారాలను కూడా అడగవచ్చు. ఈ పథకం గుండా ప్రభుత్వం 30% సబ్సిడీ కూడా అందించడం కూడా ఒక గుడ్ న్యూస్. ఈ ఛాన్స్ కనుక సరియైన పద్ధతులతో వాడుకుంటే మీ జీవితంలో ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడవచ్చు. ఎంతోమంది మహిళలు ఆర్థిక పరిస్థితులతో, వంటింటి నుండి బయటికి రాలేక వాటికి పరిమితమై ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎంతో మంది చదువుకొని కూడా చాలామంది బిజినెస్ చేయాలి అనుకున్న వారు కి ఈ పథకం చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా ఈ వడ్డీ లేని లోన్లు కోసం దరఖాస్తు పెట్టుకోండి. అయితే ఇంకా ఈ పథకం గురించి మరిన్ని వివరాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి. https://udyogini.org/దీని నుండి మీకు ఎంతో సమాచారాన్ని అందజేస్తుంది.

Advertisement

Recent Posts

Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామ‌ర‌స్ బ్యూటీని తెస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…

20 mins ago

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

1 hour ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

2 hours ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

3 hours ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

4 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

5 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

6 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

15 hours ago

This website uses cookies.