
#image_title
Income Tax Returns | పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ఊరట కల్పించింది. 2025–26 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపన్ను రిటర్నులు (ITRs) దాఖలుకు గడువును సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 16 వరకు పొడిగించింది.ఈ మేరకు CBDT సోమవారం రాత్రి ఒక ఆధికారిక ప్రకటన విడుదల చేసింది. రిటర్నులు దాఖలుచేయడానికి చివరి రోజైన సెప్టెంబర్ 15న పోర్టల్ పై విపరీతమైన ట్రాఫిక్ కారణంగా అనేక సాంకేతిక సమస్యలు తలెత్తిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
#image_title
ఆలస్యం చేయకండి..
మొదట గడువు: జూలై 31 కాగా, ఆ తర్వాత పొడిగింపు: సెప్టెంబర్ 15కి పెంచారు. ఇక ఇప్పుడు సెప్టెంబర్ 16 అని అన్నారు. సెప్టెంబర్ 15 నాటికి 7.3 కోట్లకు పైగా ITRలు దాఖలయ్యాయి.వీటిలో 4 కోట్లకు పైగా రిటర్నుల పరిశీలన పూర్తైనట్లు ఆదాయపన్ను విభాగం వెల్లడించింది.సెప్టెంబర్ 16 తరువాత కూడా ITRలు దాఖలు చేయొచ్చు. కానీ ఇది లేట్ ఫైలింగ్ గా పరిగణించబడుతుంది. ఈ సందర్భంలో Section 234F ప్రకారం పన్ను చెల్లింపుదారులు ఆలస్య రుసుమును చెల్లించాల్సి ఉంటుంది:
వరుస ఆదాయం రూ. 5 లక్షల లోపు ఉంటే – రూ. 1,000, రూ. 5 లక్షల కంటే ఎక్కువైతే – రూ. 5,000,
అలాగే Section 234A ప్రకారం చెల్లించాల్సిన పన్నుపై నెలకు 1% వడ్డీ కూడా విధించబడుతుంది. ఐటీఆర్ ఫైలింగ్ గడువు చివరి తేదీ.. ఆలస్య రుసుముతో 2025 డిసెంబర్ 31 వరకు ఐటీఆర్ ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది.
Farming Tips : వ్యవసాయం అంటే కేవలం శ్రమతో కూడిన పని మాత్రమే కాకుండా సరైన ప్రణాళికతో లాభాలను అందించే…
Cardamom : మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న అలవాట్లు పెద్ద ఆరోగ్య మార్పులకు దారి తీస్తాయి. అలాంటి ఒక…
Mobile : నేటి డిజిటల్ ప్రపంచంలో ఫోన్ నోటిఫికేషన్లు మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. ఒక్క నిమిషం కూడా రింగ్టోన్…
Bullet Coffee : ప్రస్తుతం సోషల్ మీడియాలో హెల్త్ ట్రెండ్స్ గురించి వెతికే వారికి ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘బుల్లెట్…
YS Suneetha : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు ఏడేళ్లుగా సిబిఐ…
Donald Trump : అమెరికా రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి తెరలేపే డొనాల్డ్ ట్రంప్, ఈసారి ఏకంగా దైవదూత…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో…
TDP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లు రాజ్యసభ ఎన్నికల వైపు ఉన్నాయి. రాష్ట్రం నుంచి…
Virat Kohli : క్రికెట్ మైదానంలో విరాట్ కోహ్లీ అంటేనే ఒక ఎనర్జీ. మ్యాచ్ గెలిచినా, ఓడినా, వికెట్ పడినా తనదైన…
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్టాపిక్గా మారాయి. తెలంగాణ జాగృతి…
Drumstick Farming : మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా పరిధిలో ఉన్న పంఢర్పూర్ ప్రాంతం కరువు బాధితంగా పేరుగాంచింది. ఇక్కడ నీటి…
Half Day Schools : రాష్ట్రంలో రోజురోజుకీ ఎండ తీవ్రత మరింత పెరుగుతోంది. భానుడి ప్రతాపం అధికమవడంతో ప్రజలు తీవ్ర…
This website uses cookies.