Today Gold Rates : నూతన ఏడాది ప్రారంభమవుతూనే పెరిగిన బంగారం ధరల్లో.. వరుసగా మూడు రోజులు ఎలాంటి తగ్గింపు కనిపించలేదు. గత మూడు రోజులుగా పసిడి ధరలు నిలకడగా ఉండటమో లేదా స్వల్పంగా పెరగటమో జరిగింది. అయితే నేడు మాత్రం బంగారం ధరల్లో భారీ మార్పు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా వివిద నగరాల్లో ఇవాళ్టి బంగారం ధర ఇలా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47, 050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51, 330 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47, 260 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49, 260 గా ఉంది.
ఇక తెలంగాణ రాజధాని హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44, 900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48, 990 గా ఉంది. ఇక ఏపీ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44, 900 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48, 990 గా ఉంది. ఇక మరోవైపు వెండి ధరల్లో కూడా అంతే తగ్గుదల కనిపిస్తోంది. వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలు నిన్నటితో పోలిస్తే రూ. 500 తగ్గాయి దీనితో మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 65, 500 గా ఉంది.
చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.65, 700 గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీ, బెంగుళూరులో రూ. 61, 700 గా ఉంది. కొత్త సంవత్సరంకు ముందు ఆ వారం రోజులు బంగారం ధరలు స్థిరంగానే ఉంటూ సరిగ్గా జనవరి 1 స్వల్పంగా పెరిగాయి. ఇక అది మొదలు వరుసగా మూడు రోజుల నుంచి బంగారం ధరల్లో పెరుగుదల కనిపించగా నేడు భారీ తగ్గుదల నమోదు చేసుకుంది. బంగారం కొనే వారికి నేడు కాస్త ఊరట లభించే విధంగా ఉంది.
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 లో రోజులు గడుస్తున్నా కొద్దీ టాస్కులు టఫ్…
Tirumala Laddu Prasadam : కలియువ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఏడు కొండల పుణ్యక్షేత్రానికి చాలా విశిష్తత ఉంది.…
Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
This website uses cookies.