నిరుద్యోగ యువతకు శుభవార్త. తాజాగా భారత ప్రభుత్వం పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ మరియు నవరత్న హోదా కలిగి యున్న నైవేలి లిగ్నెట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి ఇండస్ట్రియల్ ట్రైనీ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న పోస్టుల అప్లికేషన్ చివరి తేదీ ఇటీవల పొడిగించారు. ద్వారా ఇంతకుముందు అప్లై చేయాలి అనుకున్నవారు ఇప్పుడు తిరిగి అప్లై చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.
మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నైవేలి లిగ్నెట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ NCL నుండి విడుదల కావడం జరిగింది.
ఇక ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా నైవేలి లిగ్నెట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఖాళీగా ఉన్నటువంటి 239 ఇండస్ట్రియల్ ట్రైనీ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఇక ఈ ఇండస్ట్రియల్ ట్రైనీ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు కనీసం 10th ,ITI , DIPLOMA పూర్తి చేసి ఉండాలి.
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే OBC అభ్యర్థులకు 40 సంవత్సరాలు , SC,ST అభ్యర్థులకు 42 సంవత్సరాలు , UR/ EWS అభ్యర్థులకు 37 సంవత్సరాలు వయస్సు ఉండాలి. అప్పుడే మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులవుతారు
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు ముందుగా సంబంధిత అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలు నమోదుచేసి సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలను కేవలం ఆన్ లైన్ లో మాత్రమే అప్లై చేయగలరు.
ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన వారికి ముందుగా రాత పరీక్ష నిర్వహించి దానిలో ఉత్తీర్ణత సాధించిన వారిని ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.