Categories: ExclusiveNews

Railway Jobs : గుడ్‌న్యూస్‌.. రైల్వే స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…!

Advertisement
Advertisement

Railway jobs : నిరుద్యోగులకు శుభవార్త. రైల్వే స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ 2024 నర్సింగ్ సేవకు సంబంధించిన ప్రత్యేక ఉద్యోగాలు తాజాగా విడుదల కానున్నాయి. అయితే ఈ ఉద్యోగానికి చాలా ఓపిక ఉండాలి ప్రత్యేక కోర్సు చేసి ఉండాలి. ఎవరైతే ఈ నర్సింగ్ కోర్స్ పూర్తి చేసిన వారు ఉన్నారో అలాంటివారు ప్రభుత్వ మరియు ప్రైవేటు రైల్వే ఆసుపత్రులలో వరుసుగా వారి కెరియర్ ను ప్రారంభించవచ్చు. ఇక ఈ రైల్వే స్టాఫ్ నర్స్ ఉద్యోగంలో చేరిన వారికి ప్రభుత్వ సౌకర్యాలతో పాటు మంచి జీవితం కూడా లభిస్తుంది అని చెప్పాలి. అలాంటి రైల్వే స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కాబోతుందని సమాచారం. కాబట్టి ఈ కోర్స్ పూర్తిచేసి అర్హత కలిగిన వారు ఆర్.ఆర్.భి సాఫ్ట్ వేర్ కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరి దీనికి ఎలా అప్లై చేయాలి ఆ ప్రక్రియ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Advertisement

అర్హత  : ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు గుర్తింపు పొందిన ఒక సంస్థ నుండి బిఎస్సి నర్సింగ్ లేదా జనరల్ నర్సింగ్ మిడ్ వైపరీ లో మూడు సంవత్సరాల కోర్స్ పూర్తి చేసి ఉండాలి. ఎవరైతే వీటన్నిటిని పూర్తి చేసి ఉంటారో వారు భారతీయ రైల్వేలో స్టాఫ్ నర్స్ ఉద్యోగానికి అర్హులవుతారు.

Advertisement

వయస్సు : ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునే వారికి కనిష్టంగా 18 సంవత్సరాలు గరిష్టంగా 40 సంవత్సరాలు కలిగి ఉండాలి.

రుసుము : ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు రూ.500 పీస్ చెల్లించాల్సి ఉంటుంది. OBC ,SC ,ST ,EX-Servicemen , PWBD , మహిళలు మరియు లింగ మార్పిడి , మైనారిటీ అభ్యర్థులు 250 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు పూర్తయిన తర్వాత రిజర్వుడ్ కేటగిరికి చెందినవారికి 250 రిఫండ్ చేయబడుతుంది.

Railway Jobs : రైల్వే స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…!

ఎంపిక విధానం : స్టాఫ్ నర్స్ పోస్టుల ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో నిర్వహించడం జరుగుతుంది. దీనిలో మొదటి కంప్యూటర్ ఆధారీత పరీక్ష.రెండవది డాక్యుమెంట్ వెరిఫికేషన్.అయితే కంప్యూటర్ ఆధారిత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. ఇది పూర్తయిన తర్వాత తొలి ఎంపిక జాబితాను విడుదల చేస్తారు.

పరీక్ష విధానం : భారత రైల్వేలో స్టాఫ్ నర్స్ పోస్టు రాత పరీక్ష కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తారు. ఇక దీనిలో ఒకేషనల్ , జనరల్ ఆప్టిట్యూడ్ , జనరల్ అర్థమెటిక్ జనరల్ సైన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ నుండి 100 ప్రశ్నలు ఉంటాయి. ఇక ఈ పరీక్షలో మైనస్ మార్క్ కూడా ఉంటాయి, ప్రతి ప్రశ్నకు ఒక 1 మార్క్ ఉంటుంది. తప్పు సమాధానానికి 1/4 మార్క్ కట్ చేస్తారు.

ముఖ్యమైన లింకు : ఈ ఉద్యోగాలను దరఖాస్తు చేసుకోవడానికి కింది లింక్ ను ఉపయోగించండి.

Recent Posts

Zodiac Signs : జ‌న‌వ‌రి 20 మంగళవారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …?

Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…

25 minutes ago

Revanth Reddy : ఓర్నీ ఇదెట్టా.. టీడీపీపై రేవంత్ రెడ్డి ప్ర‌శంస‌లు.. కీల‌క బాధ్య‌త అప్ప‌గించారా..!

Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఖమ్మం బహిరంగ…

8 hours ago

Viral Video : సమాజ బాధ్యత అంటే నీదే త‌ల్లి.. ఒక చేతిలో మాతృత్వం.. మరో చేతిలో విధి నిర్వహణ..!

Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మహిళా…

9 hours ago

Renu Desai : రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు : వీధి కుక్కల హత్యలపై ఘాటుగా స్పందించిన రేణు దేశాయ్

Renu Desai  : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…

10 hours ago

Virat Kohli : బ్లాక్ అండ్ రెడ్ బాటిల్‌లో కోహ్లీ తాగింది ఏంటి.. ఇప్పుడు అందరిలో ఇదే ప్ర‌శ్న‌..!

Virat Kohli : ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన‌ కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…

11 hours ago

ED Notice to Midhun Reddy : మిదున్ రెడ్డి కి బిగుసుకుంటున్న ఉచ్చు..లిక్కర్ కేసులో నోటీసులు

ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం…

12 hours ago

Youth Kidnap : సభ్యసమాజం తలదించుకునే అమానుష ఘటన.. ప్రేమించాడని యువకుడికి మూత్రం తాగించి చిత్రహింసలు

Youth Kidnap : రాజస్థాన్‌లోని ఝాలావర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. కేవలం ప్రేమించాడనే…

13 hours ago

Annadata Sukhibhava : అన్నదాత సుఖీభవ పథకం: రైతుల ఖాతాలో రూ.6,000 జమ ఎప్పుడో తెలుసా?

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని అమలు చేస్తున్న కీలక పథకాలలో అన్నదాత…

13 hours ago