Kesineni Nani developments in vijayawada
Kesineni Nani విజయవాడ టీడీపీ పార్టీకి కంచుకోట. కానీ రాను రాను ఇక్కడ టీడీపీ మసకబారుతోందని చాలా మంది చర్చించుకుంటున్నారు. విజయవాడ నుంచే టీడీపీకీ ఎంపీ కేశినాని నాని, బోండా ఉమ, నాగుల్ మీరా, బుద్దా వెంకన్న వంటి నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ వీరంతా ప్రస్తుతం ఎంపీ కేశినేని నానికి వ్యతిరేఖంగా పని చేస్తున్నారని పలువురు చెబుతున్నారు. కొన్ని పరిణామాల తర్వాత చంద్రబాబు కేశినేని నానిని దూరం పెడుతున్నారని వార్తలు వచ్చాయి.
కానీ ప్రస్తుతం టీడీపీ పార్టీ చేపట్టిన ఢిల్లీ పర్యటనలో ఇటువంటిదేం లేదని తేటతెల్లమయింది. ఆ పర్యటనలో ఎంపీ నాని అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. పర్యటన మొత్తం చంద్రబాబు వెంటే ఉండి అన్నీ తానై వ్యవహరించారు.అప్పటి వరకు తనదైన హవా చూపించిన నానిని కార్పోరేషన్ ఎన్నికలు పీడకలలా మిగిలిపోయాయి. అధిష్టానంతో కొట్లాడి మరీ తన కూతురుకు మేయర్ సీటును ఖాయం చేసుకుని వచ్చిన నానికి ఎన్నికలు పెద్ద షాక్ ఇచ్చాయి.
Kesineni Nani developments in vijayawada
దీంతో నాని కూతురు మేయర్ గా కాకుండా కార్పోరేటర్ గానే మిగిలిపోయింది. నాని కూతురుకు మేయర్ సీటు ఇవ్వడంపై టీడీపీలో ఉన్న బోండా ఉమ, బుద్దా వెంకన్న వంటి నేతలు బాహాటంగానే విమర్శించారు. అయినా కానీ చంద్రబాబు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో నాని కొంత మనస్థాపం చెందినట్లు అందరూ చర్చించుకున్నారు.కానీ ఆ తర్వాత జరిగిన చంద్రబాబు దీక్షలో కేశినేని నాని పాల్గొని అందర్నీ షాక్ కు గురి చేశారు. ఆ సమావేశంలో మాట్లాడిన నాని అధికార వైసీపీని తీవ్రంగా విమర్శించారు.
దీంతో నాని టీడీపీలోనే ఉంటారని అందరికీ అర్థమైంది. అటు తర్వాత జరిగిన ఢిల్లీ ఎపిసోడ్ లో కూడా చంద్రబాబు నానికి అధిక ప్రాధాన్యతనిచ్చారు. నానికి ప్రాధాన్యతనివ్వడాన్ని బోండా ఉమ, బుద్దా వెంకన్న లాంటి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. వారు త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటారని బెజవాడ శ్రేణులు చర్చించుకుంటున్నారు. మరి బెజవాడలో ఏం జరుగుందో వేచి చూడాలి.
Sravanthi Chokarapu : స్రవంతి చొక్కారపు..సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేని యాంకర్. ఇటీవల కాలంలో Social Media సోషల్…
BJP : ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు ప్రొఫెసర్ కంచె ఐలయ్య కీలక…
Sukumar Shah Rukh : పుష్ప ఫ్రాంచైజీతో భారీ హిట్స్ కొట్టిన సుకుమార్ త్వరలో ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడనే…
Actress : అలనాటి అందాల నటి ఆమని గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ‘జంబలకిడిపంబ’ అంటూ తొలి చిత్రంతోనే సంచలనం…
Farmers : తూర్పు గోదావరి జిల్లా రైతులు వరి పంటపై ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్నారు. అయితే వరుసగా వచ్చిన ప్రకృతి…
Indian Students US : అమెరికాలో ఓ భారతీయ విద్యార్థిపై పోలీసులు చూపిన కిరాతక చర్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాన్ని…
RCB : ఆర్సీబీ మేనేజ్మెంట్లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన తర్వాత ఆర్సీబీ విక్టరీ…
HoneyMoon : మేఘాలయలో జరిగిన రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వివాహం జరిగిన నాలుగు రోజులకే…
This website uses cookies.