Essentials : సాధారణంగా మన దగ్గర కేజీ ఉప్పు ధర రూ.20, లీటర్ వంటనూనె రూ.150 ఉంటుంది. ఇకపోతే నిత్యావసర సరుకులు ధరలు కూడా కొంతమేరకు రీజనబుల్గానే ఉన్నాయి. అయితే, మన దేశంలోని ఆ ప్రాంతంలో మాత్రం నిత్యావసర సరుకుల ధరలకు రెక్కలొచ్చేశాయి. ఆ ప్రాంతం ఎక్కడుందంటే.. భారత్-చైనా సరిహద్దు ప్రాంతం ఉత్తారఖండ్ రాష్ట్రంలోని పిథోర్గఢ్ జిల్లాలో నిత్యావసర సరుకులు ధరలు చూసి జనాలు ఆందోళన చెందుతున్నారు.
ఆ జిల్లాలోని పలు గ్రామాల్లో కిలో ఉప్పును రూ.130కు అమ్ముతున్నారు. వంటనూనె లీటర్ ధర రూ.300 కాగా, ఎర్రపప్పు కేజీ ధర రూ.200, కేజీ బియ్యం ధర రూ.150 అయింది. దీంతో ప్రజలు భయపడిపోతున్నారు. కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం ఉపాధి లేక అల్లాడుతున్న సమయంలో ధరలు పెరగడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే, అక్కడ ఇలా ధరలు పెరగడానికి కారణం ప్రకృతి విపత్తుయే. భారీ వర్షాల వల్ల అక్కడికి వెళ్లే రవాణా మార్గాలు క్లోజ్ అయ్యాయి. దాంతో రవాణా సౌకర్యాలు లేక అక్కడి వరకు నిత్యావసరాలు సరఫరా చేయలేకపోతున్నారు. ఇక అక్కడ సరుకులున్న వారు ధరలను అమాంతంగా పెంచేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు.
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
This website uses cookies.