Categories: News

Kolkata Girl : నిద్ర పోటీలు.. అంత సేపు పడుకుని ఏకంగా రూ.5లక్షలు గెలిచిన యువతి!

Advertisement
Advertisement

Kolkata Girl : చాలా మంది డబ్బులు సంపాదించేందుకు ఎంతో కష్టపడుతుంటారు. మరికొందరు సులువుగా డబ్బులు సంపాదించాలనే అత్యాశతో ఇతరులను మోసం చేస్తుంటారు.అయితే, వీరిద్దరిలో నిజాయితీగా డబ్బులు సంపాదించిన వారికి మాత్రమే విలువ ఉంటుంది. ఇతరులు ఏదో ఒక రోజు తాము చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. ఈ మధ్యకాలంలో చాలా మంది తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు ఎలా సంపాదించాలని అన్వేషణ సాగిస్తున్నారు. అయితే, కష్టపడకుండా కేవలం నిద్రపోతే డబ్బులు వస్తాయంటే మీలో ఎవరైనా నమ్ముతారా? నమ్మరు కదా..? కానీ ఇది వాస్తవం. ఓ యువతి రోజు 9 గంటలు పడుకుని ఏకంగా రూ.5లక్షలు సంపాదించింది. అదేలా సాధ్యమో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

Advertisement

Kolkata Girl : కోల్‌కతా యువతి మిరాకిల్

ఈ మధ్యకాలంలో చాలా మంది డబ్బుల సంపాదనలో పడి తమ ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారు. మరికొందరు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఫలితంగా వారు సంపూర్ణంగా నిద్రపోవడం లేదని తెలుస్తోంది .దీనికి తోడు ఫ్యామిలీ టెన్షన్స్, జాబ్ టెన్షన్, స్టడీ టెన్షన్, లైఫ్ లో ఎలా సెటిల్ కావాలనే టెన్షన్, ప్రేమ, పెళ్లి ఇలా ప్రతి చిన్నవిషయానికి నేటి తరం టెన్షన్ పడుతూనే ఉంది. దీంతో వారు సరిగా నిద్రపోవడం లేదని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో 60 ఏళ్లలో వచ్చే జబ్బులను కేవలం 40 ఏళ్లకే తెచ్చుకుంటున్నారని తేలింది. ఈ క్రమంలోనే ఓ స్లీప్ సొల్యూషన్ కంపెనీ నిద్ర పోటీలు నిర్వహించింది. ఇందులో కోల్‌కతాకు చెందిన త్రిపర్ణ చక్రవర్తి పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఏకంగా రూ.5 లక్షలు గెలుపొందింది.ఈ కంపెనీ సుమారు 100 రాత్రులు ఇందులో పోటీ చేసిన వారి నిద్రను పరిశీలించింది.

Advertisement

Kolkata Girl who won Rs. 5 lakhs at Sleeping competitions

పోటీలో పాల్గొన్న వారిలో రోజుకు 9 గంటలు హాయిగా నిద్రపోయిన త్రిపర్ణ చక్రవర్తి ఏకంగా రూ.5లక్షలు గెలుచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. నిద్ర పోతే కూడా డబ్బులు ఇస్తారా అని కొందరు షాక్ అవుతున్నారు. భారతీయుల్లో నిద్రకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించి నిర్వహించిన పోటీల్లో త్రిపర్ణ చక్రవర్తి అందరికంటే ఎక్కువగా నిద్రపోయి బహుమతి గెలుచుకుందని వారు ప్రకటించారు. అంతేకాకుండా దేశంలోనే ప్రశాంతంగా నిద్రపోయే యువతిగా త్రిపర్ణ రికార్డు సృష్టించింది. దీనికి తోడు ఆమెకు మరో కంపెనీ కూడా ఆఫర్ ఇచ్చింది. రోజుకు 10 గంటలు నిద్రపోతే రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించడంతో ఇప్పుడు ఆ పోటీకి కూడా సిద్ధమవుతున్నట్లు త్రిపర్ణ ప్రకటించింది. అయితే, ఈరోజుల్లో చాలా మంది యువత ఎవరూ 8 గంటలు సరిగా నిద్రపోవడం లేదని తెలుస్తోంది. కేవలం 6 నుంచి 8 గంటలు మాత్రమే పోతున్నట్టు సమాచారం.

Advertisement

Recent Posts

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

47 mins ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

2 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

3 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

4 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

13 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

14 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

15 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

16 hours ago

This website uses cookies.