
Ys jagan
ys jagan :ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ys jagan 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంను దక్కించుకన్న విషయం తెల్సిందే. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు మరియు చేసిన అభివృద్ది చాలానే ఉంది. కాని వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచి సీఎం అవ్వాలంటే మాత్రం ఈమాత్రం సరిపోదు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఎమ్మెల్యేల నుండి సర్పంచ్ ల వరకు వైకాపాకు చెందిన వారు అనధికారికంగా మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ys jagan క్షేత్ర స్థాయిలో పార్టీ నాయకులతో మరియు ప్రజలతో మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు. ఇప్పటి వరకు ఆయన క్షేత్ర స్థాయిలో పర్యటించిన దాఖలాలు లేవు. దాంతో సీఎంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మంత్రులు మరియు ఎమ్మెల్యేలను ఎప్పుడు కూడా జనంలో ఉండమంటూ ఆదేశిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ys jagan ఎందుకు తాను జనంలో ఉండేందుకు ఇష్టపడటం లేదు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. సీఎం అయినంత మాత్రాన క్షేత్ర స్థాయిలో పర్యటించకూడదు అంటూ ఏమైనా రాసి పెట్టి ఉందా అంటూ కొందరు నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. సీఎం జగన్ కు ప్రజల్లోకి వెళ్లేందుకు తీరిక లేకుండా ఉందాం అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ప్రజల్లోకి వెళ్లకుంటే మాత్రం ముందు ముందు జగన్ ys jagan ను వారు పట్టించుకునే అవకాశం లేదు అంటూ రాజకీయ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.
mlas and ministers not happy with ys jagan
క్షేత్ర స్థాయిలో వైకాపా నాయకులు మరియు కార్యకర్తలు తమ పాత కక్షలను తీర్చుకునేందుకు సిద్దం అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా అధికారం ఉంది కదా అంటూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆ కారణం వల్ల కూడా జగన్ ను క్షేత్ర స్థాయిలో పర్యటించి మా సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని సొంత పార్టీ వాళ్లే క్షేత స్థాయిలో పర్యటించడం లేదంటూ చెప్పడంతో ఇకపై మారక పోతే మాత్రం జగన్ కఠిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావచ్చు.
Ration Rice : మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల వద్ద…
Agricultural Land Tax Rules : వ్యవసాయ భూమిని అమ్మడం చాలా మందికి జీవితంలో ఒక కీలక నిర్ణయం. పెళ్లిళ్లు,…
Mavigun : ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గత కొన్నేళ్లుగా సాగుతున్న చర్చ ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరిగింది. అమరావతిలో…
Fresh Mutton : ఆదివారం వచ్చేసరికి చాలా మంది మటన్ దుకాణాల వద్దకు వెళ్లి తాజా మాంసం కొనుగోలు చేసి…
Diabetes : ప్రస్తుత కాలంలో జీవనశైలి వేగంగా మారిపోవడంతో మధుమేహం (డయాబెటిస్) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా…
Kakarakaya plant : ఇటీవల కాలంలో చాలా మంది ఇంటి పరిసరాల్లోనే కూరగాయలను పెంచుకోవడంపై ఆసక్తి చూపుతున్నారు. బాల్కనీ గార్డెనింగ్,…
ABN Radha Krishna : ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్రవిచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సోషల్…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. ముఖ్యంగా ఎన్నికల తర్వాత సమీకరణాలు వేగంగా…
Revanth Reddy : దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను…
Andhra Pradesh Elections : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ ఎన్నికల నగారా మోగే సమయం ఆసన్నమైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో…
Punjab : పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలాలో జరిగిన ఓ విచిత్ర ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చనిపోయాడని భావించి…
RBI New Rules : డిజిటల్ చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో…
This website uses cookies.