ys jagan : నీ సొంతోళ్లే నిన్ను ఇలా అంటున్నారు జ‌గ‌న‌న్న‌.. మారకపోతే చాలా కష్టం ?

Advertisement
Advertisement

ys jagan :ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి   ys jagan 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంను దక్కించుకన్న విషయం తెల్సిందే. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు మరియు చేసిన అభివృద్ది చాలానే ఉంది. కాని వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచి సీఎం అవ్వాలంటే మాత్రం ఈమాత్రం సరిపోదు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఎమ్మెల్యేల నుండి సర్పంచ్‌ ల వరకు వైకాపాకు చెందిన వారు అనధికారికంగా మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  ys jagan క్షేత్ర స్థాయిలో పార్టీ నాయకులతో మరియు ప్రజలతో మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు. ఇప్పటి వరకు ఆయన క్షేత్ర స్థాయిలో పర్యటించిన దాఖలాలు లేవు. దాంతో సీఎంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ప్రజల్లోకి వెళ్లకుంటే ఎలా జగన్‌..  ys jagan

మంత్రులు మరియు ఎమ్మెల్యేలను ఎప్పుడు కూడా జనంలో ఉండమంటూ ఆదేశిస్తున్న వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి   ys jagan ఎందుకు తాను జనంలో ఉండేందుకు ఇష్టపడటం లేదు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. సీఎం అయినంత మాత్రాన క్షేత్ర స్థాయిలో పర్యటించకూడదు అంటూ ఏమైనా రాసి పెట్టి ఉందా అంటూ కొందరు నెటిజన్స్‌ ప్రశ్నిస్తున్నారు. సీఎం జగన్ కు ప్రజల్లోకి వెళ్లేందుకు తీరిక లేకుండా ఉందాం అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ప్రజల్లోకి వెళ్లకుంటే మాత్రం ముందు ముందు జగన్  ys jagan ను వారు పట్టించుకునే అవకాశం లేదు అంటూ రాజకీయ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

mlas and ministers not happy with ys jagan

కక్ష సాధింపులు వద్దు..

క్షేత్ర స్థాయిలో వైకాపా నాయకులు మరియు కార్యకర్తలు తమ పాత కక్షలను తీర్చుకునేందుకు సిద్దం అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా అధికారం ఉంది కదా అంటూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆ కారణం వల్ల కూడా జగన్‌ ను క్షేత్ర స్థాయిలో పర్యటించి మా సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ని సొంత పార్టీ వాళ్లే క్షేత స్థాయిలో పర్యటించడం లేదంటూ చెప్పడంతో ఇకపై మారక పోతే మాత్రం జగన్‌ కఠిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావచ్చు.

ఇది కూడా చ‌ద‌వండి == > ఆ ఎమ్మెల్యేకి మంత్రి పదవి గ్యారెంటీ ? ఆ విషయంలో జగన్ ఫుల్ గా ఇంప్రెస్ అయ్యాడు మరి ?

ఇది కూడా చ‌ద‌వండి == > KCR : ఆనాడు వైఎస్సార్ చెప్పిందే నేడు జరిగింది.. తెలంగాణ వస్తే ఏమౌతుందో ముందే ఊహించిన వైఎస్సార్?

 

Advertisement

Recent Posts

Bhu Bharati : కొత్త ఫీచ‌ర్‌తో భూ భారతి.. ఏ మార్పు చేయాల‌న్న రైతు ఆమోదం త‌ప్ప‌ని స‌రి..!

Bhu Bharati  : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. అక్రమ…

53 minutes ago

Today Gold Price : ఏప్రిల్ 21న గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Today Gold Price  : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల పెరుగుదల…

2 hours ago

karthika deepam 2 Today Episode : దీపే కాల్చింద‌ని ఎస్ఐకు ద‌శ‌ర‌థ్ వాగ్మూలం.. మ‌రింత‌గా ఇరికించేందుకు జ్యోత్స్న మ‌రో ప్లాన్‌

karthika deepam 2 Today Episode : కార్తీక దీపం-2 నేటి (ఏప్రిల్ 21) ఎపిసోడ్‍లో ఏం జరిగిందో తెలుసుకుందాం.…

3 hours ago

Sprouted Fenugreek : పరగడుపున మొలకెత్తిన మెంతులను తింటే… ఇన్ని రోజుల వరకు ఎంత మిస్ అయ్యాం .. ప్రయోజనాలు తెలుసా…?

Sprouted Fenugreek : తులు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనందరికీ తెలుసు. ఇవి మన శరీరంలో ఎన్నో అనారోగ్య…

4 hours ago

AP Mega DSC : ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. ఇలా అప్లై చేసుకోండి..!

AP Mega DSC : ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదలైంది.…

5 hours ago

Jyotishyam : బాబా వంగా జ్యోతిష్య శాస్త్రం అంచనా ప్రకారం… ముంచుకొస్తున్న ప్రపంచ వినాశనం… క్షణం క్షణం భయం…?

Jyotishyam : శాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తుని జరిగే సంఘటనలను చెప్పడంలో బాబా వంగ కాలజ్ఞానం చాలా ప్రసిద్ధి గాంచింది.. బాబా…

6 hours ago

Rajitha Parameshwar Reddy : ఉప్పల్ భ‌ర‌త్‌న‌గ‌ర్ మాల‌బ‌స్తీలో రూ.1.70 కోట్ల‌తో అభివృద్ధి పనులు.. : ర‌జితాప‌ర‌మేశ్వ‌ర్‌ రెడ్డి

Rajitha Parameshwar Reddy : ఉప్ప‌ల్ డివిజ‌న్ Uppal Division స‌మ‌గ్రాభివృద్ధికి కృషి చేస్తున్న‌ట్టుగా కార్పొరేట‌ర్ మందుముల ర‌జితాప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి  Rajitha…

14 hours ago

Raashii Khanna : మైమ‌రిపించే అందాల‌తో మంత్ర ముగ్ధుల్ని చేస్తున్న రాశీ ఖ‌న్నా.. ఫొటోలు వైర‌ల్

Raashii Khanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖ‌న్నా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా…

15 hours ago