#image_title
Nara Lokesh | రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించిందని, అందుకే 3 శాతం స్పోర్ట్స్ కోటా అమలు చేయబోతున్నట్లు రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.“బ్రేకింగ్ బౌండరీస్ విత్ నారా లోకేష్” పేరుతో విశాఖలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్లో భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యులతో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన క్రీడల ప్రాధాన్యత, ప్రభుత్వ ప్రణాళికలపై విశ్లేషణాత్మకంగా మాట్లాడారు.
#image_title
క్రీడల అభివృద్ధికి విశేష కృషి
క్రీడల ప్రోత్సాహంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకమైన ట్రాక్ రికార్డు కలిగి ఉన్నారని మంత్రి లోకేష్ గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆఫ్రో-ఏషియన్ గేమ్స్ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించారని, అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా గ్రామం నిర్మించిన ఘనత ఆయనదేనని అన్నారు.
రాబోయే పదేళ్లలో రాష్ట్రంలో క్రీడా రంగాన్ని వ్యాపింపజేసేందుకు సుసూక్ష్మ ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ముఖ్యంగా బాలికల కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలులోకి తీసుకురానున్నామని తెలిపారు. అయితే, ఇది సాధించాలంటే తల్లిదండ్రుల మైండ్సెట్ మారాలని పేర్కొన్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో 43,000 పాఠశాలలు ఉన్నా, సరిపడా పీఈటీలు (Physical Education Teachers) లేని పరిస్థితి ఉందని పేర్కొంటూ, ఈ నేపథ్యంలో ఒక్కసారిగా మార్పు తేవడం సవాలుగా మారిందని అంగీకరించారు.
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్కు…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్గా మారారు.…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…
Nepal Crisis Deepens : నేపాల్లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
This website uses cookies.