YS Jagan : ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వం అక్కడి బడుగు, బలహీన వర్గాలను ఆదుకున్నప్పుడే ఆ ప్రభుత్వం నిఖార్సయిన ప్రభుత్వం అని చెప్పుకోవాలి. పేదల కోసం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా.. వాళ్లకు ఆర్థికంగా చేయూతను అందించారు. ప్రభుత్వం ఉన్నన్ని రోజులు తమకు ఎలాంటి భయం అవసరం లేదు అనే భరోసాతో పేదలు బతకాలి. అలాంటి పరిస్థితులే ప్రస్తుతం ఏపీలో ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం పనితీరును ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు. సీఎం జగన్ ను చూసి ప్రతి ఒక్కరు శభాష్ అంటున్నారు. దానికి కారణం..
ఆయన తీసుకొచ్చిన పలు సంక్షేమ పథకాలు. అసలు సొంత మనుషులే పట్టించుకోని రోజులు ఇవి. సొంత కొడుకులు, కూతుళ్లే సొంత తల్లిదండ్రులకు తిండి పెట్టని రోజులు ఇవి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి నెలా ఒకటో తేదీకే జీతం వేసినట్టుగా వాలంటీర్ల ద్వారా పెన్షన్ డబ్బును వృద్ధులకు అందించి తమ కడుపులు నింపుతున్నారని.. పిల్లల ఆదరణ లేని వేల మంది వృద్ధులను సొంత కొడుకులా సీఎం జగన్ ఆదుకుంటున్నారని పెన్షన్ తీసుకుంటున్న వృద్ధులు సీఎం జగన్ ను కొనియాడుతున్నారు. మాకు దిక్కు ఎవరు లేరు అని అనుకుంటున్న సమయంలో, సొంత వాళ్లే పట్టించుకోని ఈ నేపథ్యంలో ఒకటో తారీఖుకల్లా పెన్షన్ డబ్బులు ఇస్తూ..
ఎలాంటి జబ్బు చేసినా మంచి వైద్యం చేయించి ఆదుకుంటున్నారు అంటూ ఏపీ ప్రభుత్వంపై కృష్ణా జిల్లాకు చెందిన మోపిదేవి లీలాజలం అనే వృద్ధుడు సీఎం జగన్ పేరు చెప్పగానే భావోద్వేగానికి గురయ్యాడు. జగనన్నే మా భవిష్యత్ పేరుతో ప్రభుత్వం ప్రస్తుతం ఇంటింటికి వెళ్లి ప్రజలను సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని అడుగుతోంది. ఈనేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 85 ఏళ్ల వయసు ఉన్న మోపిదేవి లీలాజలం అనే వృద్ధుడు.. సీఎం జగన్ గురించి చెప్పగానే.. భావోద్వేగానికి గురయ్యాడు. జగన్ సీఎం అయ్యారు కాబట్టే.. తమ లాంటి వృద్ధులు నేడు సంతోషంగా మూడు పూటలా తిండి తినగలుగుతున్నారంటూ కన్నీరు పెట్టుకున్నాడు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.