PM Kisan : పీఎం కిసాన్ నిధులు రిలీజ్.. రైతులు ఇలా చేస్తే సరిపోతుంది..!
ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ యోజన పథకం వారా నిధులు వస్తాయి. ఐతే ఈసారి కేంద్రం చెప్పిన విధంగా కార్యరూపం దాల్చబోతుంది. దేశం మొత్తం మీద రైతులకు అక్టోబర్ 5న పీఎం కిసాన్ నిధులను విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు ఐతే వీటి కోసం రైతులు ఏం చేయాలన్నది చూద్దాం. దేశంలో ఉన్న 9.4 కోట్ల రైతుల ఖాతాల్లో కేంద్రం 20000 కోట్ల నిధులు పీఎం కిసాన్ పథకం కోసం ఏర్పాటు చేస్తుంది. పీఎం కిసాన్ పథకం 18వ విడతగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రిలీజ్ చేశారు. ముంబైలోని అండర్ గ్రౌండ్ మెట్రో ఓపెనింగ్ లో పాల్గిఒన్న ఆయన అదే టైం లో రైతులకు నిధులను విడువల చేశారు. ఐతే రైతుల మొబైల్ ఫోన్లలో మనీ క్రెడిట్ అయిన మెసేజ్ లు వస్తున్నాయి.
రబీ సీజన్ ప్రారంభంలో రైతుల ఖాతాలో..
17వ విడత పీఎం కిసాన్ పథకం ద్వారా జూన్ నెలలో ఫండ్ రిలీజ్ చేయగా ఇప్పుడు నాలుగ్ నెలల తర్వాత రబీ సీజన్ ప్రారంభంలో రైతుల ఖాతాలో 2వేల రూపాయలు జమ చేస్తున్నారు. ఈ నిధులను రైతులు తమ పంటలకు అవసరమైన విత్తనాలు, ఎరువుల కొనుగోలు చేయడానికి ఉపయోగించే అవకాశం ఉంటుంది.ఐతే ఏ కారణాల వల్ల అయినా నిధులు ఖాతాల్లో జమ కాకపోతే రెండు రోజుల దాకా వెయిట్ చేయాలి అప్పటికి కూడా రాకపోతే బ్యాంక్ కి వెళ్లి ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఆ తర్వాత పీఎం కిసాన్ (https://pmkisan.gov.in) పోర్టల్ లో లాగిన్ అయ్యి వివరాలు సరిగా ఉన్నాయా లేదా అన్నది సరిచేసుకోవాలి.
PM Kisan : పీఎం కిసాన్ నిధులు రిలీజ్.. రైతులు ఇలా చేస్తే సరిపోతుంది..!
పీఎం కిసాన్ సైట్ లో రైతుల ఖాతాలకు సంబందించిన ఏదైనా సమస్య ఉంటే వాటిని పరిష్కరించాలి. ఈ కేవైసీ అవసరం అయితే మాత్రం రైతులు తప్పనిసరిగా ఈ కే వైసీని పూర్తి చేయాలి. అంతేకాదు తమ డీటైల్స్ సరిగా ఇవ్వాలి అందుబాటులో ఉన్న ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఇక నెక్స్ట్ పీఎం కిసాన్ పథకంగా 19వ విడతని ఫిబ్రవరిలో నిధులు విడుదల చేస్తారని తెలుస్తుంది.
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
This website uses cookies.