Telangana Government : మహిళల ఖాతాల్లో 2500.. కొత్త ఇళ్లు కూడా.. మీరు వెంటనే ఇలా చేయండి..!
Telangana Government : తెలంగాణా ప్రభుత్వం పేదలకు ఇళ్లు అందించేలా పనులు ముమ్మరం చేస్తుంది. అర్హత కలిగిన వ్యక్తులకు ఇళ్లు అందిందించేలా ప్రభుత్వం కార్య చరణ చేస్తుంది. అంతేకాదు అర్హత కలిగిన మహిళలకు నెలకు 2500 కూడా ఇవ్వాలని చూస్తున్నారు. ఐతే ఈ పథకాలు లబ్ది పొందాలంటే కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అవసరమని అధికారులు చెబుతున్నారు. రీసెంట్ గా నిజామాబాద్ జిల్లాలో డిజిటల్ సర్వే చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఫ్యామిలీ మెంబర్స్ వివరాలు, డిజిటల్ కార్డుల జారీ తో పాటుగా ఈ పైలెట్ గా ఈ ప్రాజెక్ట్ ను సమర్ధవంతంగా అమలు చేయాలని నిజామాబా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు.
డిచ్ పల్లి మండలంలో సాంపల్లి గ్రామంలో, ఆర్మూర్ అసెంబ్లీ విభాగంలో మున్సిపల్ వార్డ్ 2 లో సర్వే నిర్వహించారు. ఈ సర్వే ద్వారా ఫ్యామిలీ డేటా బేస్ ఆధారమా సమాచారం లో తప్పులు లేకుండా సేకరించాలని కలెక్టర్ సూచించారు. ఇంటి నెంబర్, చిరునామా, యజమాని వివరాలు ఇతర ఫ్యామిలీ మెంబర్స్ డీటైల్స్ కరెక్ట్ గా ఉండేలా చూసుకోవాలని అన్నారు. నిర్ణీత సమయంలో ఈ పైలెట్ సర్వే పూర్తి చేయాలని ప్రతి ఇంటిని సందర్శించి 100% డిజిటల్ సర్వే నిర్వహించాలని ఆయన అన్నారు.
Telangana Government : మహిళల ఖాతాల్లో 2500.. కొత్త ఇళ్లు కూడా.. మీరు వెంటనే ఇలా చేయండి..!
డిజిటల్ కార్డుల పైలెట్ సర్వే కోసం ఆర్మూర్ నియోజకవర్గం లో డీటైల్స్ తీసుకుంటున్నారు. బాల్కొండ నిజోయకవర్గం లో శ్రీరాంపూర్, భీంగల్ మున్సిపల్ లో 7వ వార్డు, బోధన్ నియోజకవర్గం;లో లండపొర్, బోధన్ మున్సిపాలిటీ లో 25వ వార్డును, నిజమాబాద్ అర్బన్ లో 38, 45వ డివిజన్లు సాంపల్లి లో 3వ డివిజన్ ను ఎంపిక చేసి డిజిటల్ సర్వే చేస్తున్నారు.
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హలో ఒక నిర్దిష్ట క్రమంలో సంచారం చేస్తుంటాయి.…
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
This website uses cookies.